Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంటింటి చిట్కాలు... బహుశా ఇవి మీకు తెలియవేమో చూడండి...

చపాతీలు, పూరీలు ఎక్కువగా తయారుచేసుకున్నప్పుడు వాటిని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటాయి. ఉదయం లేవగానే వంటచేయలేకపోతే ముందుగానే ఊతప్పం చేసుకుని ఫ్రిజ్‌లో ఉంచుకుంటే మంచిది. ఇలా చేయడం వలన మీ సమయం వృదా

Written By Kowsalya
Updated: గురువారం, 19 జులై 2018 (16:12 IST)
చపాతీలు, పూరీలు ఎక్కువగా తయారుచేసుకున్నప్పుడు వాటిని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటాయి. ఉదయం లేవగానే వంటచేయలేకపోతే ముందుగానే ఊతప్పం చేసుకుని ఫ్రిజ్‌లో ఉంచుకుంటే మంచిది. ఇలా చేయడం వలన మీ సమయం వృధా కాకుండా ఉంటుంది. ఎప్పుడు గుడ్లు, బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుని ఉంటే మంచిది.
 
నిమ్మకాయలు ఎక్కువగా ఉంటే వాటిని ఐస్‌క్యూబ్ ట్రేలో వాటి రసాన్ని పిండుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. నిమ్మరసాన్ని ఇలా చేసుకుంటే ఆ ఐస్‌క్యూబ్స్ 20 రోజుల పాటు పాడవకుండా ఉంటాయి. మీకు కావలసిన నప్పుడు వాటిని వంటకాల్లో వాడుకోవచ్చును. ఉల్లిపాయలు వేయించేటప్పుడు వాటిల్లో కాస్త చక్కెర వేసుకుంటే త్వరగా వేగుతాయి.
 
ఉల్లిపాయలు కట్‌ చేసేటప్పుడు కళ్లలో నీళ్లు రాకుండా ఉండాలంటే వాటిని చల్లటి నీటిలో వేసుకుంటే చాలు. అల్లం వెల్లులి పేస్ట్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఆ మిశ్రమంలో కాస్త కాగిన నూనెను వేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. చపాతీ పిండిలో కొద్దిగా పాలు కలుపుకుని చేసుకుంటే చపాతీలు మృదువుగా ఉంటాయి. బఠాణీలు ఉడికించేటప్పుడు అందులో కాస్త చక్కెరను వేసుకుంటే వాటి రంగు మారదు. 
About Author
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... Read More

అన్నీ చూడండి

రైల్వే పట్టాలపై కూర్చుని ఏం మాటలు.. రైలు ఢీకొని.. భారత సంతతి యువతి, స్నేహితుడు మృతి

పల్నాడులో పోలీసుల ఎదుట లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు

కన్నకూతురిని కత్తితో గొంతు కోసి తల్లి దారుణ హత్య.. ఎక్కడ?

కామారెడ్డి జిల్లా.. యాసిడ్ దాడి ఘటనలో మహిళ మృతి.. భర్తే ఆ పని చేశాడా?

బేగమ్ బజార్‌లో 3,83,800 అమెరికన్ వజ్రాలతో బంగారు పూత గణేశుడు (video)

అన్నీ చూడండి

Eesha Rebba : తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ నిజమే అనేలా వినాయకుడి పూజ !

Rashmika Mandanna : ఎంఎస్ సుబ్బలక్ష్మిగా రశ్మిక మందన్న- అల్లు అరవింద్ ప్రకటన

Ramyakrishna :ఒక్క చూపు... ఆ ఫ్రేమ్ అంతా ఆమెదే.. అంటూ మంచు మనోజ్ ప్రశంస

Samantha Ruth Prabhu: శ్రీచక్ర యంత్రంతో సమంత సీమంతం Photos

Dr. Rajendra Prasad: అందరి కథ. క్లైమాక్స్ సీన్లో ఆర్టిస్టులూ కన్నీరు పెట్టుకున్నారు : డా. రాజేంద్రప్రసాద్

తర్వాతి కథనం
Show comments