Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంటింటి చిట్కాలు.. ఆకుకూరలు వండేటప్పుడు పంచదారను..?

Written By సెల్వి
Updated: మంగళవారం, 9 జనవరి 2024 (20:36 IST)
వడ, పకోడా వంటివి క్రిస్పీగా వుండాలంటే.. పిండిలో ఒక టేబుల్ స్పూన్ రవ్వను చేర్చుకోండి. సాంబారుకు పప్పు ఉడికించేటప్పుడు ఆ పప్పులో అరస్పూన్ మెంతులు కలిపితే సాంబారు రుచిగా వుంటుంది. ఆకుకూరలు వండేటప్పుడు అర స్పూన్ పంచదార కలిపితే రుచితో పాటు ఆకుకూర రంగు మారదు. 
 
నవధాన్యాలను నానబెట్టి.. మొలకెత్తిన తర్వాత నానబెట్టిన మినపప్పును కలిపి ఉప్పు, వెల్లుల్లి పాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఇంగువ కలిపి ఉండలుగా చేసి ఎండలో నానబెట్టి వడియాల్లా సిద్ధం చేసుకోవచ్చు. 
 
తరిగిన టమోటా, పుచ్చకాయ, దోసకాయ ముక్కల్ని ఒక కప్పులోకి తీసుకుని, ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి అర స్పూన్, రుచికి తగినంత ఉప్పు చేర్చి.. బాగా కలిపి పుదీనా తురుముతో తీసుకుంటే పోషకాహారంతో కూడిన అల్పాహారం రెడీ అయినట్లే.

అన్నీ చూడండి

అస్సాంలో పదవ తరగతి విద్యార్థిపై హత్యాచారం.. ఫంక్షన్‌కు వెళ్లిన తల్లి.. మంచంపై విగతజీవిగా..?

పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడటంలో సర్కారు విఫలం.. వైఎస్ జగన్

ప్రేమ పేరుతో మోసం చేశాడు.. నేను ఏడు నెలల గర్భిణి.. న్యాయం కావాలి (video)

ఆగస్టు 15న కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్న తెలంగాణ సీఎం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్.. ఆ వార్తల్లో నిజం లేదు..

అన్నీ చూడండి

హుషారు పిట్టలు, బిగ్ స్క్రీన్ పైన తనను తను చూసుకుని చెంప పగలగొట్టుకున్న నటుడు, వీడియో వైరల్

వారి వల్లే 'చెన్నై లవ్ స్టోరీ రూ. 50 కోట్ల గ్రాసర్ గా నిలిచింది - సాయి రాజేష్

హుషార్‌ పిట్టలు సెకండాఫ్‌లో నాలుగు సార్లు ఏడ్చాను : చరణ్‌ అర్జున్‌

అనకాపల్లి మూవీ విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా: సోనూ సూద్

Varun: సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలంటే ప్రమోషన్స్ వినూత్నంగా చేయాలి : వరుణ్ తేజ్

తర్వాతి కథనం
Show comments