Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మరో 9419 కోవిడ్ పాజిటివ్ కేసులు

Written By ఠాగూర్
Updated: గురువారం, 9 డిశెంబరు 2021 (10:54 IST)
దేశంలో కొత్తగా మరో 9,419 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఈ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదలు చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
అలాగే, గడిచిన 24 గంటల్లో ఈ వైరస్ బారి నుంచి మరో 8,251 మంది కోలుకున్నారు. అలాగే, కరోనా వైరస్ సోకి 159 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 94,742 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా ఆయా ఆస్పత్రులు, క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. 
 
ఇదిలావుంటే, దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 3,40,97,388 మంది కోలుకున్నారు. అలాగే, 4,74,111 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 130.39 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేశారు. 

అన్నీ చూడండి

Sumanth Prabhas :మన ఫ్యాన్ బాయ్ అనే ప్రేమ ప్రభాస్‌లో కనిపించింది : సుమంత్ ప్రభాస్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో శ్రీకృష్ణదేవరాయగా కిచ్చా సుదీప్‌

Trisha Krishnan : తొలి తమిళ హారర్ చిత్రం కోసం లండన్‌ వెళ్ళిన త్రిష కృష్ణన్

Allari Naresh: ఇకపై ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ వుంటేగానీ సినిమా చేయను : అల్లరి నరేష్

స్ట్రీట్ ఫైటర్’ ట్రైలర్: గేమ్ కాదు.. ఈసారి బిగ్ స్క్రీన్ ఫైట్

తర్వాతి కథనం
Show comments