భారత్‌లో సరికొత్త ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ : దీపావళి తర్వాత ప్రభంజనం?

సోమవారం, 17 అక్టోబరు 2022 (21:13 IST)
దేశంలో మరో కొత్త ఒమిక్రాన్ ఓరియంట్ వెలుగు చూసింది. దీనికి బీఎఫ్ 7గా నామకరణం చేశారు. ఈ వైరస్ దీపావళి తర్వాత మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. ఈ వేరియంట్ ఇప్పటికే విస్తరిస్తోందని నిపుణులు హెచ్చరించారు. ఈ వైరస్ రోగ నిరోధక శక్తని, వ్యాక్సిన్ల వల్ల ఇచ్చిన ఇమ్యూనిటీని కూడా తప్పించుకుని వ్యాపిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల వ్యాధి లక్షణాలు తక్కువగానే ఉన్నాయని, కానీ, వృద్ధులు, పిల్లలు, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రమాదకరంగా మారొచ్చని హెచ్చరించారు. 
 
ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో ఒమిక్రాన్ బీఏ 5.1.7 వేరియంట్‌తో పాటు అత్యంత విస్తరణ సమర్థ్యం కలిగిన బీఎఫ్ 7 వేరియంట్‌ను గుర్తించినట్టు బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ప్రకటించింది. ఈ యేడాది అక్టోబరు 11వ తేదీన గుర్తించిన ఈ వైరస్ అతి తక్కువ రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుందన్నారు. 
 
ఈ యేడాది అక్టోబరు 11వ తేదీన గుర్తించిన ఈ వైరస్ అతి తక్కువ రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నట్టుగా తేలిందని నిపుణులు వెల్లడించారు. ఈ కొత్త వేరియంట్లను ఒమిక్రాన్ స్పాన్ అని పిలుస్తున్నారని తెలిపారు. 

అన్నీ చూడండి

సినిమాపై అవగాహన లేని వ్యక్తికి సినిమాటోగ్రఫీ శాఖనా? సీఎం విజయ్‌పై విశాల్ ఫైర్

రజనీకాంత్‌తో పోటీపడతాను.. అసూయ లేదు : కమల్ హాసన్

నడిరోడ్డుపై నటి పావలా శ్యామల - నిర్మాత దిల్ రాజు పెద్ద మనసు

పెద్ది చిత్రం మల్లయోధుడు కోడి బయోపిక్ కాదు : డైరెక్టర్ బుచ్చిబాబు

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

తర్వాతి కథనం
Show comments