భారత్‌తో వన్డే సిరీస్ .. శ్రీలంక జట్టు ఇదే

భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌ కోసం శ్రీలంక జట్టును ప్రకటించారు. ఈ జట్టులో ప్రస్తుతం భారత్‌తో తలపడుతోన్న శ్రీలంక టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఉన్న దినేశ్‌ చండీమాల్‌ వన్డే జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడ

మంగళవారం, 5 డిశెంబరు 2017 (17:04 IST)
భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌ కోసం శ్రీలంక జట్టును ప్రకటించారు. ఈ జట్టులో ప్రస్తుతం భారత్‌తో తలపడుతోన్న శ్రీలంక టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఉన్న దినేశ్‌ చండీమాల్‌ వన్డే జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. నిర్ణయాత్మక చివరి టెస్టులో చండీమాల్‌ ఒంటరి పోరాటం చేసిన సంగతి తెలిసిందే.
 
ఈనెల 10 తేదీన ధర్మశాలలో జరిగే వన్డే మ్యాచ్‌తో ఈ సిరీస్ ఆరంభమవుతుంది. ఇందులో ఆల్‌రౌండర్‌ అసేలా గుణరత్నే, ఓపెనర్‌ ధనుష్క గుణతిలక తిరిగి వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నారు. జులైలో గాయం కారణంగా జట్టుకు దూరమైన గుణరత్నే తిరిగి జట్టులోకి వచ్చాడు. కెప్టెన్సీ బాధ్యతలను పెరారీకు శ్రీలంక క్రికెట్ బోర్డు అప్పగించింది. 
 
శ్రీలంక వన్డే టీమ్: పెరీరా(కెప్టెన్‌), ఉపుల్‌ తరంగ, ధనుష్క, గుణతిలక, డిక్విలా, సమరవిక్రమ, తిరిమన్నె, మాథ్యూస్‌, గుణరత్నే, చతురంగ డిసిల్వా, సచిత్‌ పతిరానా, అకిల ధనంజయ, జెఫ్రీ వండర్సే, చమీర, సురంగ లక్మల్‌, నువాన్‌ ప్రదీప్‌.

అన్నీ చూడండి

నెల్లూరులో నో, ఆన్‌లైన్‌లో మహానాడు, చంద్రబాబు పొదుపు చర్యలు

తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసి నా చెవుల్లో ఊదరకొట్టేస్తున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వీడియో

ఆస్తమా రోగులకు శుభవార్త - జూన్ 8న చేప మందు ప్రసాదం పంపిణీ

పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటబోయింది... ఇంతలోనే వేగంగా రైలు, వీడియో

ప్రేమించి పెళ్లాడి బిడ్డను కని, ఆ బిడ్డను అమ్మేసి మరొకరితో పెళ్లికి సిద్ధమైన వివాహిత

అన్నీ చూడండి

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments