Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిస్తా పప్పు తింటే చక్కెర స్థాయిలు పెరుగుతాయా?

Written By సిహెచ్
Updated: శనివారం, 2 మార్చి 2024 (16:23 IST)
డయాబెటిస్. మధుమేహ వ్యాధిగ్రస్తులు తినడానికి ఉత్తమమైన గింజధాన్యాలలో పిస్తా పప్పు ఒకటి. షుగర్ వ్యాధిగ్రస్తులకు పిస్తా ఎలాంటి ప్రయోజనాలను చేకూర్చుతాయో తెలుసుకుందాము.
 
పిస్తాపప్పులు సాధారణంగా ఆకలిని అరికడతాయి, ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి.
 
పిస్తాలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
 
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
 
పిస్తాలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలపై పెద్దగా ప్రభావం చూపదు.
 
పిస్తా మధుమేహాన్ని నిరోధించగల గింజ రకంగా పరిగణించబడుతుంది.
 
మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజుకు 50 గ్రాముల వరకు పిస్తాపప్పులను తీసుకోవచ్చు.
 
అదే సమయంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉప్పు కలిపిన పిస్తా తినకూడదు.

అన్నీ చూడండి

సెప్టెంబర్ 09, 2026 తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది..?

విమానం కాదు.. ఆర్టీసీ బస్సు - కేఎస్ఆర్టీసీ బస్సులో లగ్జరీ సౌకర్యాలు

అడ్వెంచర్ పార్కులో చికెన్ పెడుతూ మొసలికి చిక్కిన కేర్‌టేకర్ (వీడియో)

అనకాపల్లిలో పట్టుబడిన లంచావతారం, ఒక్కసారి మీ ముఖాన్ని చూపిస్తే ఫోటో తీసుకుంటాం, వీడియో

ముంబైలో ప్రధాని.. వేదిక వద్ద తుపాకీతో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

అన్నీ చూడండి

ప్రభాస్ చిత్రం పౌర్ణమిలోని తెలుగు పాటకు చైనీస్ నర్తకి నాట్యం ట్రెండింగ్ వీడియో

మమ్ముట్టి మూవీ ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’ నుంచి వీడియో గ్లింప్స్

Fauzi Update: పోస్ట్‌ప్రొడక్షన్‌తో ఫౌజీ స్పీడ్.. షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ ?

Sumanth: పవన్ కళ్యాణ్ గారికి వారాహి పాజిటివ్‌గా హెల్ప్ అయింది : సుమంత్

Anaswara Rajan look: కాకా చిత్రానికి అనస్వర రాజన్ హృదయం అని కితాబు

తర్వాతి కథనం
Show comments