కొవ్వు కరిగించే వాటర్ ఫాస్టింగ్, ఎలా చేయాలి?

శనివారం, 21 అక్టోబరు 2023 (14:57 IST)
ఈ రోజుల్లో శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఇబ్బందిపడేవారి సంఖ్య పెరిగిపోతుంది. అలాంటి వారు వాటర్ ఫాస్టింగ్ చేస్తే కొవ్వు కరిగించుకోవచ్చని నిపుణులు చెపుతారు. ఐతే దాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాము. వాటర్ ఫాస్టింగ్ అనేది ఒక రకమైన ఉపవాసం, దీనిలో నీరు మాత్రమే త్రాగడానికి అనుమతించబడుతుంది. ఈ రకమైన ఉపవాసంలో సదరు వ్యక్తి ఘన ఆహారానికి దూరంగా ఉండాలి. కొవ్వును కరిగించుకునేందుకు నీటి ఉపవాసం మంచి మార్గమని పరిశోధకులు నివేదించారు.
 
 నీటి ఉపవాసం 24 నుంచి 72 గంటలు ఉంటుంది. అయితే, దీనికి ఎటువంటి కాలపరిమితిని నిర్ణయించలేదు. అధ్యయనం ప్రకారం, ఈ ఉపవాసం మధుమేహం, క్యాన్సర్, గుండె, బీపీ, నరాల సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఉపవాస స్థితిలో, ఏ ఆహారాన్ని తీసుకోని తర్వాత శరీరంలో కార్బోహైడ్రేట్ల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. దాంతో శక్తి కోసం శరీరం ఘనీభవించిన కొవ్వును ఉపయోగిస్తుంది. దీని వల్ల కొవ్వు పూర్తిగా తగ్గిపోతుంది.
 
ఈ ఉపవాసం చేయడానికి ముందు ఖచ్చితంగా నిపుణుడిని సంప్రదించాలి. దీన్ని ప్రారంభించబోతున్నట్లయితే, 2 నుండి 3 రోజులు తక్కువగా తినాలి. అధ్యయనం ప్రకారం, వాటర్ ఫాస్టింగ్ సరిగ్గా చేస్తే, ప్రతిరోజూ 0.9 కిలోల బరువు తగ్గవచ్చు.

అన్నీ చూడండి

Revanth Reddy: మనవడికి స్వయంగా పూరీలు చేసిపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి (video)

ఒంటిపై ఉన్న బంగారు నగలు తీసుకుని తమను వదిలేయాలంటూ ప్రాధేయపడిన మహిళ

పోక్సో కేసు : బండి భగీరథ్‌కు బెయిల్

శిక్షణ ఇస్తూనే విమానం నుంచి దూకి ఆత్మహత్య

వైజాగ్ టెక్కీ రాధా గాయత్రి మృతి కేసు : భర్త శ్రీచరణ్, అత్తమామలకు సమన్లు

అన్నీ చూడండి

Rashmika: మైసా కోసం రష్మిక రిస్కీ స్టంట్స్.. అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్ పూర్తి

Sagar: వంద మందిని పరిచయం చేస్తూ కొత్త సినిమా..మేము కూడా సినిమా తీసినామురో

Naresh Vijaya Krishna: తమిళనాడు ఆదర్శంగా ఆంధ్ర లో కొత్త రాజకీయ శక్తి : నరేష్ విజయ కృష్ణ

M.S. Raju: మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ గా అగధ వుంటుంది : ఎం.ఎస్. రాజు

చంపడం సరదా కాదు.. అలా అని క్షమించడం చేతకాదు...వసుదేవసుతం రిలీజ్ ట్రైలర్

తర్వాతి కథనం
Show comments