ఆఫీసుకు బిస్కెట్లు, చిప్స్ వద్దు.. వేయించిన శెనగలు తీసుకెళ్తే..?

మంగళవారం, 30 అక్టోబరు 2018 (12:32 IST)
ఆఫీసుకు వెళ్తున్నారా? పోషకాహారంతో పాటు హెల్దీ స్నాక్స్ తీసుకెళ్లాలని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు. ఆఫీసులో పనిలో నీటిని తాగడం మరిచిపోకూడదని.. నీరు ఎక్కువగా తాగాలని వారు చెప్తున్నారు. ఎప్పుడూ బ్యాగులో పండ్లను, కూరగాయ ముక్కల్ని వుంచాలి. సాయంత్రం పూట పండ్లతో లేదా కూరగాయలతో చేసిన సలాడ్లను తీసుకుంటే.. బరువు పెరిగే సమస్య వుండదు. 
 
ఆఫీసులకు వెళ్తున్నప్పుడు స్నాక్స్‌గా ఇంటి నుంచే తెచ్చుకోవడం మరిచిపోవద్దు. సమయానికి భోజనం చేయండి. ప్రత్యేకంగా ప్రశాంతమైన వాతావరణానికి ప్రాధాన్యతను ఇవ్వండి. ఎప్పుడూ ఏదో ఒక పండును దగ్గర వుంచుకోండి. 
 
బిస్కెట్లు, వేయించిన చిప్స్‌కు బదులుగా.. పండ్లు, కూరగాయలు, నట్స్ తీసుకోండి. సాల్ట్ లేని బాదం, వాల్ నట్స్ లేదా తీపిలేని అంజీర వంటివి కూడా తినండి. రోజుకు కేవలం రెండు కప్పుల కాఫీ మాత్రమే తాగండని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

పాస్‌పోర్టు కేవలం ప్రయాణ పత్రం మాత్రమే.. పౌరసత్వ రుజువు కాదు : కేంద్రం

Nara Lokesh: దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచేలా ఏపీ విద్యా విధానం.. నారా లోకేష్

పూర్తిగా తెరుచుకున్న హర్మూజ్ జలసంధి - భారత్‌‍ వైపు 26 నౌకలు

Leopard: పెంపుడు కుక్కను తరుముతూ ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. గర్జిస్తున్న వీడియో వైరల్

ఘనంగా బోనాల ఉత్సవాలు.. రూ.20 కోట్లు కేటాయించిన ప్రభుత్వం

అన్నీ చూడండి

హీరో కార్తి సర్దార్ చిత్రం విడుదల తేదీ ఫిక్స్

Sundeep Kishan:, సందీప్ కిషన్, మిథిలా పాల్కర్ జంటగా కామెడీ సిరీస్ సూపర్ సుబ్బు

ప్రతి సినిమాకు కొత్త దర్శకుడుగా రాజమౌళి శ్రమిస్తారు : పృథ్విరాజ్ సుకుమారన్

Nara Lokesh: మామ పై క్లాప్ కొట్టి NBK112 చిత్రం ప్రారంభించిన నారా లోకేష్

Lokesh Kanagaraj : ప్రియదర్శి, నాగ దుర్గ నటిస్తున్న ఇడుపు కాగితం కు లోకేష్ కనగరాజ్ ఆశీస్సులు

తర్వాతి కథనం
Show comments