నలుపు ద్రాక్షల్లోని గింజలు ఎంత మేలు చేస్తాయంటే?

గురువారం, 30 జనవరి 2020 (12:17 IST)
నలుపు ద్రాక్షల్లోని గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా.. అయితే ఈ కథనం చదవండి. ద్రాక్షల్లో ప్రో-యాంటో సయాటిన్ అనే పోషకం వుంటుంది. ఈ ప్రో ఆంటో సయాటినిన్ ద్రాక్షల్లో వుంటాయి. అయితే నలుపు ద్రాక్షల్లోని గింజల్లోనే ఈ ధాతువు పుష్కలంగా వుంటుంది. అందుకే నలుపు ద్రాక్ష గింజలను నమిలి తినడం ద్వారా ఆ పోషకాన్ని మనం శరీరానికి అందించినట్లు అవుతుంది. 
 
నలుపు ద్రాక్ష గింజల రసాన్ని రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఈ వంటి పోషకాలు లభిస్తాయి. విటమిన్-ఇ అనేది ద్రాక్ష గింజల్లో 50 శాతం వుంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. రక్తనాళాల్లోని మలినాలను తొలగిస్తుంది. రక్తనాళాల్లో వాపును నియంత్రిసుంది. 
 
పైల్స్ వ్యాధికి దివ్యౌషధందా పనిచేస్తుంది. రక్తనాళాల్లో వుండే కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఎంతో మేలు చేస్తుంది. కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది. రేచీకటిని తరిమికొడుతుంది. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ రుగ్మతలకు చెక్ పెడుతుంది. పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్‌కు ఇది చెక్ పెడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments