అబ్బా... పని ఒత్తిడి.. తగ్గాలంటే.. ఏం చేయాలంటే..?

గురువారం, 16 మే 2019 (12:25 IST)
విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారా? గంట పాటు ఏసీల్లో కూర్చుంటున్నారా..? అయితే ఈ చిట్కా పాటించండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఏ మాత్రం పని ఒత్తిడి ఉన్నా కదలకుండా కూర్చునేందుకే ప్రయత్నిస్తాం. కానీ అలా చేయకూడదు. ఒత్తిడికి గురైనప్పుడు కనీసం 10 నిమిషాలు.. ఎండలో గడపాలట. ఎండనుంచి వెలువడే సూర్యకిరణాలు శరీరాన్ని చురుగ్గా మారుస్తాయి. అంతేకాదు మనసు కూడా ఉల్లాసంగా మారుతుంది. మెదడు పనితీరు కూడా చురుగ్గా ఉంటుంది.
 
అలాగే ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. కనీసం ఏడు గంటలపాటు నిద్ర అవసరం. అలా కాకుండా నిద్రకు దూరమైనా లేదా నిద్రకు అతి తక్కువ సమయాన్ని కేటాయించినా కూడా మెదడు ఒత్తిడికి లోనవుతుంది. శరీరంలా మెదడుకీ విశ్రాంతి అవసరం. అది సాధ్యం కావాలంటే హాయిగా నిద్రపోవాలి. అందుకు తగినట్లు దినచర్యను మార్చుకోవాలి. 
 
అలాగే ఇతరులతో మీ భావాలను పంచుకోడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఒత్తిడి దూరమై మనస్సు తేలిక అవుతుంది. కాబట్టి ఒత్తిడిగా ఉన్నప్పుడు ఒంటరిగా కూర్చోకుండా స్నేహితులతో, సన్నిహితులతో మాట్లాడటం చేయాలి అంటున్నారు.. మానసిక నిపుణులు. 

అన్నీ చూడండి

కాకినాడలో తమిళనాడు సీఎం విజయ్ పర్యటన.. హోర్డింగ్‌లు అదుర్స్ (video)

తెలంగాణలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ.. ఏపీలోనూ భారీ వర్షాలు..

జూన్ 27, 2026 శనివారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

అతడు ఓ అనుమానపు పురుగు, పక్కా ప్రణాళికతోనే నా కుమార్తెను హత్య చేసాడు: రాధాగాయత్రి తండ్రి

కేతన్ హత్యకు కారణం అతడి బట్టతల? అది నచ్చక సియా అగర్వాల్ చంపేసిందట...

అన్నీ చూడండి

హారతి గైకొనవే మా సమంత అంటూ అభిమానులు, వీడియో

Balan: The Boy ట్రెండింగ్‌ బాలన్: ది బాయ్.. విమర్శకుల నుంచి ప్రశంసలు

ఖుష్బూ కుమార్తె పెళ్లికి త్రిష, ఖాళీగా పక్కసీటు, అది ఎవరికోసం?

Sree Vishnu: ఫస్ట్ 25 టికెట్స్ ఎవరు కొంటే వారికి మరొక టికెట్ ఫ్రీ ఇస్తాం :శ్రీవిష్ణు

Kajal Aggarwal :పురుగు మందుల పేరుతో జరిగే అన్యాయాలపై లాయర్ పోరాటమే ది ఇండియా స్టోరీ

తర్వాతి కథనం
Show comments