Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

Written By సిహెచ్
Updated: సోమవారం, 12 జనవరి 2026 (16:53 IST)
దృఢమైన ఎముకలు. కొంతమందిలో ఎముకలు బలహీనంగా వుంటాయి. కాస్తంత బలమైన పనులు చేస్తే కాళ్ల నొప్పులు, చేతులు, వెన్ను నొప్పి అంటుంటారు. దీనికి కారణం ఎముక పుష్టి పెరిగే ఆహారాన్ని తీసుకోకపోవడమే. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయో తెలుసుకుందాము.
 
వాల్ నట్స్‌లో కాల్షియం ఉంటుంది. వీటిని పాలతో కలిపి తింటే మంచిది.
సాల్మన్ చేపలను తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.
కోడిగుడ్లలో ప్రొటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటిని తీసుకోవాలి.
బచ్చలికూరలో ఐరన్, కాల్షియం, విటమిన్ కె ఉంటాయి కనుక తరచు ఈ ఆకు కూరను తింటుండాలి.
ఎర్ర ముల్లంగిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి ఉంటాయి.
పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది కనుక ఎముకల బలానికి తోడ్పడుతాయి.
సోయాబీన్‌లో పాలతో సమానమైన కాల్షియం ఉంటుంది.
పాలు, సోయాబీన్స్ తర్వాత, అత్యధిక కాల్షియం కంటెంట్ కలిగిన కూరగాయ బ్రోకలీ.

అన్నీ చూడండి

విమానం కాదు.. ఆర్టీసీ బస్సు - కేఎస్ఆర్టీసీ బస్సులో లగ్జరీ సౌకర్యాలు

అడ్వెంచర్ పార్కులో చికెన్ పెడుతూ మొసలికి చిక్కిన కేర్‌టేకర్ (వీడియో)

అనకాపల్లిలో పట్టుబడిన లంచావతారం, ఒక్కసారి మీ ముఖాన్ని చూపిస్తే ఫోటో తీసుకుంటాం, వీడియో

ముంబైలో ప్రధాని.. వేదిక వద్ద తుపాకీతో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

పెళ్లైన కొన్ని నెలలకే భార్యను హత్య చేసి తలను ఫ్రిడ్జ్‌లో పెట్టిన భర్త.. ఎక్కడ?

అన్నీ చూడండి

ప్రభాస్ చిత్రం పౌర్ణమిలోని తెలుగు పాటకు చైనీస్ నర్తకి నాట్యం ట్రెండింగ్ వీడియో

మమ్ముట్టి మూవీ ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’ నుంచి వీడియో గ్లింప్స్

Fauzi Update: పోస్ట్‌ప్రొడక్షన్‌తో ఫౌజీ స్పీడ్.. షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ ?

Sumanth: పవన్ కళ్యాణ్ గారికి వారాహి పాజిటివ్‌గా హెల్ప్ అయింది : సుమంత్

Anaswara Rajan look: కాకా చిత్రానికి అనస్వర రాజన్ హృదయం అని కితాబు

తర్వాతి కథనం
Show comments