అరటి పండ్లను ఎవరు తినకూడదు? ఎందుకని?

మంగళవారం, 1 మార్చి 2022 (23:13 IST)
కొన్ని వైద్య పరిస్థితుల నేపధ్యంలోనూ, రక్తంలో పొటాషియం స్థాయిని కలిగి ఉండే వ్యక్తులు అరటి పండ్లను తినరాదని వైద్యులు సలహా ఇస్తారు. పొటాషియం స్థాయిలు అధికంగా వున్నవారు అరటిపండ్లు తీసుకోవడం మానేయడం మంచిది. మధుమేహం ఉన్న వ్యక్తి కార్బోహైడ్రేట్ కంటెంట్‌లను సరిచూసుకుంటూ దానిని బట్టి అరటిపండ్లను తినవచ్చు.

 
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో అరటిపండ్లు వున్నాయి. ఇవి పూర్తి ముఖ్యమైన పోషకాలు, కానీ ఎక్కువ తినడం మంచి కంటే ఎక్కువ హానిని కలిగిస్తుంది. ఏదైనా ఒకే ఆహార పదార్థాన్ని ఎక్కువగా తీసుకోవడం బరువు పెరగడానికి, పోషకాల లోపానికి దోహదపడవచ్చు. చాలామంది ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు ఒకటి నుండి రెండు అరటిపండ్లను మితంగా తీసుకుంటారు.
 

అన్నీ చూడండి

టెక్కీ రాధా గాయత్రి మృతి కేసులో వీడని మిస్టరీ : భర్త శ్రీచరణ్‌కు మరో వ్యక్తి సాయం?

శ్రీవారి భక్తులకు అలెర్ట్ : ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు

ఇరాన్‌తో కాల్పుల విరమణ ముగిసింది : డోనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

నిరంజన్ ఫ్యామిలీకి బాలీవుడ్ నటుడు సోనూ సూద్ భరోసా (వీడియో)

రావణ్ వ్యాఖ్యలే జగన్‌కు ముఖ్యమా? మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

అన్నీ చూడండి

విమానాశ్రయంలో ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్: వీళ్లిద్దరూ పెళ్లి చేస్కుంటారని పుకార్లు, వీడియో

ప్రదీప్, మమిత లవ్వులో వున్నారా? పెళ్లి చేసుకోబోతున్నారట!

Victory Venkatesh :అనిల్ రావిపూడి చిత్రం షూటింగ్‌లో జాయిన్ అయిన విక్టరీ వెంకటేష్

Chiru158: హైదరాబాద్‌లో శమెగాస్టార్ చిరంజీవి 158 చిత్రం భారీ యాక్షన్ షెడ్యూల్

మిస్టరీ, సస్పెన్స్ తో వ్యూ: ది పాయింట్ ఆఫ్ వ్యూ టీజర్

తర్వాతి కథనం
Show comments