రాత్రిపూట పెరుగు తింటే?

మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (23:05 IST)
పెరుగు తింటే ఆరోగ్యమే కానీ రాత్రిపూట పెరుగును తింటే అనారోగ్యాన్ని తెస్తుందని ఆయుర్వేదం చెపుతుంది. పెరుగు తింటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటో తెలుసుకుందాము.
 
రాత్రిపూట పెరుగు తినడాన్ని ఆయుర్వేదం సిఫారసు చేయదు, ఎందుకంటే ఇది శ్లేష్మం ఏర్పడటానికి కారణమవుతుంది.
 
రాత్రిపూట పెరుగు తింటే నాసికా మార్గంలో శ్లేష్మం ఏర్పడుతుంది.
 
ఆర్థరైటిస్‌తో బాధపడేవారు పెరుగును రోజూ తినకూడదు.
 
జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు సైతం రాత్రిపూట పెరుగు తినకూడదు.
 
శ్లేష్మాన్ని ప్రోత్సహించే గుణాల కారణంగా, ఆస్తమా, దగ్గు, జలుబు, ఇతర శ్వాసకోశ వ్యాధులకు గురయ్యే వారు రాత్రిపూట పెరుగు తినడం మానుకోవాలి.
 
పెరుగును పగటిపూట లేదా మధ్యాహ్నం తినడం మంచిది.
 
కొంతమందికి పెరుగు తింటే మలబద్ధకం ఏర్పడుతుంది, అతిగా తీసుకోవడం వల్ల మాత్రమే ఈ సమస్య వస్తుంది.

అన్నీ చూడండి

ఆంధ్రలో అలజడి సృష్టించేందుకు కొందరు కుట్రలు, ప్రకాష్ రాజ్‌ను నిషేధించాలి: విష్ణువర్థన్ రెడ్డి

గన్‌ఫైర్‌ను తప్పించుకుని సురక్షితంగా భారత్‌కు చేరిన చమురు ట్యాంకర్

సియా పాయింట్‌కు క్రేజ్.. పెరిగిన పర్యాటకులు.. ఉదయ్‌పూర్‌లో అలా గడిపారు..

ప్రశ్న రావణ్‌కు చుక్కలు చూపిన జనసేన నేతలు - పోలీస్ వాహనంపై కోడిగుడ్లతో దాడి

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. కిటికీ అద్దాన్ని పగులకొట్టి డ్రైవర్..

అన్నీ చూడండి

ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా కాగితం పడవలు రిలీజ్

Jana Nayagan: సీఎం విజయ్ చివరి సినిమా : జన నాయగన్ రిలీజ్‌కు రంగం సిద్ధం?

Rajinikanth :రజనీకాంత్ జైలర్ 2 నుంచి తాజా అప్ డేట్ ప్రకటించిన సన్ పిక్చర్స్

Akhil: అఖిల్ అక్కినేని రగ్గడ్ లెనిన్ ట్రైలర్ 10 మిలియన్ల దాటి ఉత్సాహానిచ్చింది

రజనీకాంత్ 'జైలర్ 2' చిత్రీకరణ పూర్తి

తర్వాతి కథనం
Show comments