Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మరసంతో పండ్లు, కూరగాయలను శుభ్రం చేస్తే?

మార్కెట్లలో తెచ్చుకున్న కూరగాయలు, పండ్లను నీటిలో అలా ఇలా కడిగేసి వాడేస్తున్నారా? అయితే ఇకపై అలా చేయకూడదని.. మార్కెట్లో నుంచి తెచ్చిన కూరగాయలు, పండ్లను నిమ్మరసం కలిపిన నీటితో కడగాలని వైద్యులు సూచిస్తున

Written By selvi
Updated: గురువారం, 14 జూన్ 2018 (12:54 IST)
మార్కెట్లలో తెచ్చుకున్న కూరగాయలు, పండ్లను నీటిలో అలా ఇలా కడిగేసి వాడేస్తున్నారా? అయితే ఇకపై అలా చేయకూడదని.. మార్కెట్లో నుంచి తెచ్చిన కూరగాయలు, పండ్లను నిమ్మరసం కలిపిన నీటితో కడగాలని వైద్యులు సూచిస్తున్నారు. వెనిగర్‌ అందుబాటులో ఉంటే ఉప్పునీళ్లకు బదులుగా దీన్ని వాడుకోవచ్చు. 
 
ఒక పెద్ద పాత్రలో నాలుగు వంతుల నీళ్లూ, ఒక వంతు వెనిగర్‌ కలపాలి. ఈ మిశ్రమంలో అరగంటసేపు పండ్లూ, కూరగాయల్ని ఉంచాలి. వెనిగర్ లేని పక్షంలో నిమ్మరసం కలిపిన నీటితో పండ్లు, కూరగాయలను కడగటం ద్వారా రసాయనాలు సులువుగా పోతాయి. 
 
అలాగాకుండా.. కొన్ని నీళ్లను వేడిచేసి అందులో రెండు చెంచాల ఉప్పు కలపాలి. నీళ్లు చల్లారాక అందులో అరగంట నుంచి గంటసేపు పండ్లూ, కూరగాయల్ని ఉంచాలి. ఆ తరువాత కుళాయి నీళ్లకింద ఓసారి కడిగితే సరిపోతుంది. ఇలా చేస్తే పండ్లు, కూరగాయలపై వుండే రసాయనాలు సులభంగా తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

మా అమ్మ గొంతును ఎవరూ నొక్కలేరు.. సీఎం రేవంత్‌ రెడ్డిని శపిస్తున్నాను : కొండా సుష్మిత

'మహారాష్ట్ర ఆడపులి' ముగ్గురు పిల్లలతో ఆత్మహత్య

సీఎంను ప్రశ్నించేందుకు యత్నం : మహిళా జర్నలిస్ట్‌ను చితక్కొట్టిన ఢిల్లీ పోలీసులు (వీడియో)

ఆంధ్రా పేపర్ మిల్స్‌పై ఇక ఉపేక్షించం : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరిక

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన : వృద్ధురాలిని భుజాలపై ఎత్తుకుని మల్లారెడ్డి డ్యాన్స్ (వీడియో)

అన్నీ చూడండి

లెక్కలు అడిగితే సస్పెన్షన్లు, బెదిరింపులు - మ‌హిళా ప్రొడక్షన్ వర్కర్స్ ఆవేదన

Kaka update: హైదరాబాద్ లో చిరంజీవి కాక చిత్రం కీలక షెడ్యూల్ ప్రకటన

Prabhas: వివేక్ ఒబెరాయ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రెబల్ స్టార్ ప్రభాస్

Upasana : తమ పిల్లలతో జన్మాష్టమి జరుపుకున్న రామ్ చరణ్, ఉపాసన

Rambha Urvasi Menaka..Review : రంభ, ఊర్వశి, మేనక చిత్రంతో అల్లరి నరేష్ గట్టెక్కాడా? రివ్యూ రిపోర్ట్

తర్వాతి కథనం
Show comments