Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ అల్లం టీ తీసుకుంటే?

ఈ కాలంలో కురిసే వర్షాల వలన జలుబు, దగ్గు లాంటివి రాకుండా ఉండాలంటే అల్లం టీని ఎక్కువగా తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో విటమిన్ సి, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. కప్పు నీటిలో కొద్ది

Written By Kowsalya
Updated: సోమవారం, 16 జులై 2018 (15:59 IST)
ఈ కాలంలో కురిసే వర్షాల వలన జలుబు, దగ్గు లాంటివి రాకుండా ఉండాలంటే అల్లం టీని ఎక్కువగా తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో విటమిన్ సి, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. కప్పు నీటిలో కొద్దిగా అల్లం తరుగు, టీపొడి వేసి మరగబెట్టి వడగట్టుకోవాలి. తరువాత అందులో కాస్త తేనె, నిమ్మరసం కలపాలి.
 
ఉదయాన్నే ఈ టీని తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు పెరుగుతుంది. అజీర్తి సమస్య కూడా ఉండదు. పాలతో చేసిన టీలో కూడా కాస్తంత అల్లం ముక్కను వేసి వడకట్టి తాగితే ఆ రోజంతా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధకశక్తిని పెంచుటలో సహాయపడుతాయి. అనారోగ్యాలు దరిచేరకుండా ఉపయోగపడుతాయి.
 
అల్లంలో ఉండే విటమిన్స్, ఖనిజాలు, అమినోయాసిడ్లు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తాయి. శరీరంలోని కొవ్వును కరిగించుటకు దోహదపడుతుంది. అధికబరువు సమస్యను అదుపులో ఉంచుతుంది. హృద్రోగాలు రాకుండా ఉంటాయి. మహిళలకు నెలసరి సక్రమంగా వచ్చేలా చేస్తుంది. ఆ సమయంలో వచ్చే నొప్పిని కూడా అరికట్టగలిగే గుణం అల్లంలో ఉంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
About Author
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... Read More

అన్నీ చూడండి

కుమారుడిని చూసి నవ్విన పాపానికి.. తండ్రిని హత్య చేశాడు.. ఎక్కడ?

దొంగతనం చేసేందుకు వచ్చాడు.. శ్రీవారి ఫోటోకు నమస్కరించి పని మొదలెట్టాడు..

భారత వాయుసేన అమ్ముదపొదిలోకి ఖగంతక్-243 లాంగ్ రేంజ్ గ్లైడ్

రాముడు కంటే సీతాదేవి గొప్పది : సీఎం డీకే శివకుమార్

బాలిక మిస్సింగ్ కేసు : గుంటూరు పోలీసులు చాలా గ్రేట్ అంటూ హైకోర్టు వ్యంగ్యాస్త్రాలు

అన్నీ చూడండి

రాణి పద్మావతి పిరికిపందనా? నటి స్వర భాస్కర్‌పై బీజేపీ - కర్ణిసేన పైర్

దర్శకుడు సాయి రాజేష్ ఆవిష్కరించిన డియర్ హార్ట్ మోషన్ పోస్టర్

రూ.200 కోట్ల క్లబ్‌లో రవితేజ 'ఇరుముడి' చిత్రం

ఆది సాయికుమార్ క్లాప్ తో ప్రారంభమైన ఇ.ఎం.ఐ. చిత్రం

ఇరుముడి లాంటి విజయం దశాబ్దానికి ఒకసారి వస్తుంది : నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్

తర్వాతి కథనం
Show comments