గోరువెచ్చటి నీళ్లలో చిటికెడు శొంఠిపొడి, సైంధవలవణం వేసి?

మంగళవారం, 31 డిశెంబరు 2019 (22:01 IST)
చిన్నచిన్న సమస్యలను అధిగమించేందుకు వంటింట్లోని దినుసులను ఉపయోగిస్తే సరిపోతుంది. 
 
1. అజీర్ణ సమస్య ఉన్నప్పుడు గోరువెచ్చటి నీళ్లలో చిటికెడు శొంఠిపొడి, సైంధవలవణం వేసి తీసుకోవాలి.
 
2. కొబ్బరి నూనెలో కలిపి పూతలా రాస్తే కీళ్లు, మడమలు నొప్పికి పరిష్కారం లభిస్తుంది.
 
3. బాలింతలకు పొద్దుటే భోజనంలో శొంఠిపొడి, నెయ్యితో కలిపి ఇస్తే ఆకలి పెరిగి.. పాలు పడతాయి.
 
4. అజీర్ణం బాధిస్తున్నప్పుడు మొదటి అన్నం ముద్దను శొంఠిపొడి, నెయ్యితో తింటే ఎంతో మార్పు ఉంటుంది.
 
5. బరువు తగ్గాలనుకొనేవారు శొంఠిని పిప్పళ్ల చూర్ణంలో సమానంగా కలిపి రోజూ తేసెతో తీసుకోవాలి.
 
6. కఫం, ఎక్కిళ్లు, గొంతునొప్పి ఉన్నవారు గోరువెచ్చని నీళ్లతో శొంఠిపొడిని వేసి తీసుకోవాలి.
 
7. నెలసరి సమస్యలున్నవారికి ఈ పొడిలో చిటికెడు చొప్పున పిప్పళ్లు, ఇంగువ వేసి రెండు మూడు వారాల ముందు నుంచే తినిపించాలి.
 

అన్నీ చూడండి

అగ్నిగుండాన్ని తలపిస్తున్న తెలంగాణ - వడదెబ్బకు నలుగురు మృతి

బీరు బాటిల్‌లో కండోమ్ ప్యాకెట్... వైన్ షాపు ఎదుట మందుబాబు ఆందోళన

Melodi, ఇటలీ ప్రధాని మెలోనికి మెలోడి చాక్లెట్ ఇచ్చి ప్రధాని మోడీ స్వీట్ సర్ఫ్రైజ్, video

డీపీఆర్ అందిన తర్వాతే హైదరాబాద్ రెండో దశ మెట్రోపై నిర్ణయం : కిషన్ రెడ్డి

మందుబాబులకు షాకింగ్ ఇచ్చే వార్త.. బీరు బాటిళ్‌లో కండోమ్ ప్యాకెట్

అన్నీ చూడండి

Chiranjeevi: చిరంజీవి గారి సలహా స్పూర్తి,. బుచ్చిబాబు వల్ల చేతికి గాయం : రామ్ చరణ్

Sudheer Anand: సుడిగాలి సుధీర్ ఇకపై సుధీర్ ఆనంద్ గా హై లెస్సో చిత్రంతో రాబోతున్నాడు

Dragon Glimpse: డ్రాగన్ గ్లింప్స్ లో ఉన్మాదంతో ఎన్.టి.ఆర్. జీవించాడంటున్న అభిమానులు

త్రిష కృష్ణన్‌ బ్యూటీ సీక్రెట్ అదే.. చీరలంటే ఆమెకు చాలా ఇష్టం

ఐక్య నా బిడ్డ లాంటిది, మా ఈ ట్రస్ట్ వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉంటుంది: మనోజ్ మంచు

తర్వాతి కథనం
Show comments