కళ్యాణ వెంకన్న పుష్పయాగం గోడపత్రిక విడుదల

Written By pyr
Updated: గురువారం, 12 మార్చి 2015 (20:56 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం పరిదిలోకి వచ్చే శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి పుష్పయాగం పోస్టర్ ను ఆ సంస్థ కార్యనిర్వహణాధికారి డి సాంబశివరావు గురువారం తిరుమలలో విడుదల చేశారు. 
 
ఇవి మార్చి 17 నుంచి ప్రారంభం కానున్నది. మార్చి 17న పుష్పయాగాన్ని పురస్కరించుకుని స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. 
 
About Author
pyr
PYR.... Read More

అన్నీ చూడండి

ధర్మేంద్ర ప్రధాన్‌కు బీజేపీ మహిళా ఎంపీ మద్దతు - కుమార్తె మాత్రం కాక్రోచ్ పార్టీకి సపోర్టు

వైఎస్ షర్మిలకు ఏమైంది? త్వరగా కోలుకోవాలంటున్న బాబు, పవన్, లోకేశ్

ఇకపై క్రియాశీలక ఎన్నికల్లో పోటీ చేయను : సిద్ధరామయ్య

గొడ్డలి పార్టీ నేతలతో వేదికను పంచుకోవద్దు : సీఎం చంద్రబాబు

పాకిస్థాన్ చొరబాటు మార్గాలను వెతుకుతోంది : రాజ్‌నాథ్ సింగ్

అన్నీ చూడండి

27-07-2026 సోమవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు.. ముఖపరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త...

ఆదివారం మీ రాశి ఫలితాలు- అవకాశాలు చేజారినా ఒకందుకు మంచికే అనుకోండి

26-07-2026 నుంచి 01-08-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

వేములవాడ ఆలయంలో లడ్డూ ప్రసాదం ధరల సవరింపు

25-07-2026 శనివారం ఫలితాలు - మీ అలక్ష్యం సమస్యకు దారితీస్తుంది

Show comments