ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు శుభవార్త: పీసీలోనూ ఇక..?

Written By సెల్వి
Updated: గురువారం, 21 అక్టోబరు 2021 (19:06 IST)
ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు శుభవార్త. ఇకపై పర్సనల్ కంప్యూటర్ (పీసీ)లోనూ ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ను ఉపయోగించుకునే వెసులుబాటును తీసుకొచ్చారు.

దాంతో ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో వెబ్‌ వెర్షన్‌ ద్వారా ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేసే అవకాశం వచ్చింది. తొలుత ఎన్‌ గాడ్జెట్‌లో కనిపించిన ఈ ఫీచర్‌.. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ అందుబాటులోకి వచ్చింది.
 
ఇంతకు ముందు కంప్యూటర్ల నుంచి స్మార్ట్‌ఫోన్‌కు పంపించుకున్నాకే ఇన్‌స్టాలో ఫొటోలను అప్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇకపై పర్సనల్‌ కంప్యూటర్‌లలో ఎడిట్‌ చేసుకున్న ఫొటోలను డైరెక్ట్ గా అప్‌లోడ్‌ చేయొచ్చు.

అన్నీ చూడండి

విజయ్ నటించిన జననాయగన్‌ను తల్లితో కలిసి వీక్షించిన త్రిష

Romanchakam :సందీప్ రెడ్డి వంగా సమర్పణలో రోమాంచకం రాబోతోంది

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఫైనల్.. ట్రైలర్ విడుదల

Jana Nayakudu review :ఇద్దరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ల కథతో జన నాయకుడు..రివ్యూ

ఆ ఒక్క కారణంతో బిగ్ బాస్ అవకాశాన్ని వదులుకున్నా : సత్యశ్రీ

తర్వాతి కథనం
Show comments