పరీక్షలా.. అయితే విద్యార్థులు హాయిగా నిద్రపోండి..!

సెల్వి
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (17:07 IST)
పరీక్షల సమయంలో పిల్లల్లో ఒత్తిడిని దూరం చేయాలంటే.. హాయిగా నిద్రపోవాలంటున్నారు వైద్యులు. నిద్ర అనేది అయోమయాన్ని తొలగిస్తుంది. మెదడుకు ఉత్తేజాన్నిస్తుంది. గరిష్ట పనితీరులో అమలు చేయడానికి సిద్ధం చేయడం లాంటిది. తద్వారా పిల్లలు వేగంగా ఆలోచిస్తారు, జ్ఞాపకశక్తి మెరుగ్గా వుంటుంది. 
 
పిల్లల్లో మెదడులోని సమాచారాన్ని పటిష్టం చేయడంలో నిద్ర సహాయపడుతుంది. కాబట్టి టెన్షన్‌ను పక్కనబెట్టి పగలంతా బాగా చదివి.. రాత్రి నిద్ర పోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే ఒత్తిడి ఇట్టే మాయం అవుతుంది. నిద్ర సహజంగా ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. అందుచేత ప్రశాంతంగా చదువులపై దృష్టి సారించేలా చేస్తుంది.  
 
నిద్ర లేకపోవడం ఎవరికైనా చికాకు కలిగిస్తుంది. కానీ మంచి రాత్రి విశ్రాంతి మానసిక స్థితిని పెంచుతుంది. నిద్రలేమి మీ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. కానీ తగినంత విశ్రాంతి తీసుకుంటే, విద్యార్థుల మనస్సు పరీక్షలపై దృష్టి మళ్లుతుంది. 
 
పరీక్షలు ఒత్తిడితో కూడుకున్నవి. ఒత్తిడి రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. దీని వలన విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యార్థులకు నిద్ర శత్రువు కాదు, పరీక్షలో విజయం సాధించే మార్గంలో నిద్ర విద్యార్థులకు బెస్ట్ ఫ్రెండ్. సో హాయిగా నిద్రపోతే.. పరీక్షల్లో విజయం సాధించవచ్చు. 

అన్నీ చూడండి

భర్త ICUలో వుంటే వెకిలిగా నవ్వుతూ రీల్స్ చేసిన భార్య, వీడియో వైరల్

ముద్రగడ అంత్యక్రియలు: గౌరవ వందనం చేస్తున్న పోలీసులను తోసేసిన అంబటి, వీడియో

ముద్రగడ పద్మనాభం మృతి... ప్రభుత్వ అధికారిక లాంఛనాలు వద్దన్న కుటుంబీకులు

ఎలక్ట్రిక్ స్కూటర్‌కు చార్జ్ చేస్తుండగా మంటలు... ఇద్దరు మృతి

పెళ్లి సంబంధం చూస్తున్నారని గుండు చేయించుకున్న యువతి, వీడియో

అన్నీ చూడండి

Ruthvik: అబ్బాయిగా, అమ్మాయిగానూ నటించా, ఆ సినిమా చూసి నాట్యం నేర్చుకున్నా : రుత్విక్

Kiran Abbavaram: ఒడిదొడుకులు చూశా. ఇలాంటి మంచి సినిమాల కోసమే నిత్యం ప్రయత్నిస్తున్నా: కిరణ్ అబ్బవరం

Thalapathy: ముగిసిన దళపతి విజయ్ జ‌న నాయ‌గ‌న్‌ నిరీక్ష‌ణ‌.. జూలై 23న గ్రాండ్ రిలీజ్

నాగవంశీ ఆవిష్కరించిన అనకాపల్లి’ నుంచి ‘ఎలగే పిల్ల’ రొమాంటిక్ సాంగ్

వినాయక్ గారికి, V N ఆదిత్య ప్రారంభించిన కరుణామయ చిత్రం

తర్వాతి కథనం
Show comments