శనివారం, 7 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 28 జనవరి 2019 (13:29 IST)
సంబంధిత వార్తలు
నా కోర్కె తీర్చేందుకు నీ కూతురును పంపుతావా...లేదా?: యజమాని - ఆమె తల్లి...
ఆ బర్రె మొఖం ఆంటీ ఇవ్వకపోతే...?
పాడె మోసేందుకురాని ఆ నలుగురు.. సైకిల్పై శవాన్ని తరలించిన కుమారుడు
గర్భనిరోధక మాత్రలు ఎలాంటి మహిళలు వాడొచ్చు?
అయ్యప్ప స్వామిని దర్శించుకున్న కోడలిని చితకబాదిన అత్త
లోపలి కూర మాత్రమే తిన్నావు..?
తల్లి: అదేంట్రా సమోసా బయటిదంతా వదిలేసి.. లోపలి కూర మాత్రమే తిన్నావు..?
చింటూ: డాక్టర్ గారు బయటి పదార్థాలు తినొద్దన్నారని నువ్వే చెప్పావుగా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
మూడు నెలల్లోగా కొత్త రాజకీయ పార్టీ..ఫోన్ ట్యాపింగ్ కేసు సీరియల్గా కొనసాగుతోంది.. కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత శుక్రవారం మూడు నెలల్లోగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తానని తెలిపారు.రాజకీయ పార్టీని ప్రారంభించడానికి మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నానని మీడియాతో మాట్లాడుతూ అన్నారు. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కుమార్తె అయిన కవిత, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గత సంవత్సరం బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన తర్వాత ఆ పార్టీని వీడారు.
రాజమండ్రిలో పెద్దపులిని అలా పట్టేసిన అటవీ శాఖాధికారులు
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో గత ఆరు రోజులుగా మానవ నివాసాల చుట్టూ తిరుగుతున్న ఒక పులిని ఆంధ్రప్రదేశ్ అటవీ అధికారులు శుక్రవారం విజయవంతంగా పట్టుకున్నారు. దీంతో భయంతో జీవిస్తున్న ఆ ప్రాంత ప్రజలకు ఊరట లభించింది. పూణే, ఢిల్లీకి చెందిన నిపుణుల బృందాల సహకారంతో తీవ్ర ప్రయత్నాలు చేసిన తర్వాత, అటవీ అధికారులు తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం కుర్మాపురం గ్రామంలో ఆ పులిని పట్టుకోవడంలో విజయం సాధించారు. అధికారులు ఒక చెరువు సమీపంలో పులిని పట్టుకోవడానికి మత్తు మందు ఇంజెక్షన్ ప్రయోగించారు.
బాత్రూమ్లు శుభ్రం చేయడానికి ఉపయోగించే రసాయనాలతో చేసిన నెయ్యితో లడ్డూ చేశారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం మాట్లాడుతూ, గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) ప్రభుత్వ హయాంలో బాత్రూమ్లు శుభ్రం చేయడానికి ఉపయోగించే రసాయనాలతో తయారు చేసిన నెయ్యితో తిరుపతి లడ్డూను తయారు చేశారని ఆరోపించారు. ప్రసాదంలో కల్తీ చేసి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను దెబ్బతీయడానికి వైఎస్సార్సీపీ ప్రయత్నించిందని ఆయన విమర్శించారు. ఐదేళ్లపాటు వారు (వైఎస్సార్సీపీ) రసాయనాలతో తయారు చేసిన నెయ్యితో ప్రసాదం తయారు చేశారు. బాత్రూమ్లు శుభ్రం చేయడానికి ఉపయోగించే రసాయనాలతో ఆ నెయ్యిని తయారు చేశారని ముఖ్యమంత్రి అన్నారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. 336 స్థానాల్లో జనసేన పోటీ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ వచ్చే వారం తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో 336 స్థానాల్లో పోటీ చేస్తోంది.తాము 336 మంది అభ్యర్థులను బరిలోకి దింపామని, వారి నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు ఆమోదించారని జనసేన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. జనసేన అభ్యర్థులు పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసుపై ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.ఈ పార్టీ 11 జిల్లాల్లోని 336 వార్డులలో పోటీ చేస్తోంది. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 48 మంది అభ్యర్థులను, ఆ తర్వాత నల్గొండలో 46, మహబూబ్నగర్లో 44, ఆదిలాబాద్లో 39 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది.
ఏరోస్పేస్, విమానయాన తయారీ యూనిట్లకు కేంద్రంగా సత్యసాయి జిల్లా
సత్యసాయి జిల్లా ఏరోస్పేస్, విమానయాన తయారీ యూనిట్లకు కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండటం, పెద్ద పరిశ్రమల స్థాపనకు విస్తారమైన భూములు అందుబాటులో ఉండటం వంటి కారణాలు బెంగళూరులో ఉన్న అంతర్జాతీయ పెట్టుబడిదారులను సత్యసాయి జిల్లా వైపు చూసేలా ప్రోత్సహిస్తున్నాయి. హంద్రీ నీవా సుజల శ్రవంతి ప్రాజెక్టు ద్వారా పుష్కలంగా నీరు అందుబాటులో ఉండటం పరిశ్రమలకు అదనపు ప్రయోజనంగా మారింది. జాతీయ రహదారితో కూడా మంచి రోడ్డు కనెక్టివిటీ ఉంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Tharun Bhascker: గాయపడ్డ సింహం గా తరుణ్ భాస్కర్ ఏమి చేశాడు !
డిఫరెంట్ ఎంటర్టైనర్స్ తో అలరిస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్తో కలిసి మరో యూనిక్ మూవీతో రావోతున్నారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటిస్తున్న 'ఆకాశంలో ఒక తార' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న పవన్ సాదినేని సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్ , జీ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ రోజు, చిత్ర నిర్మాతలు ఆకట్టుకునే పోస్టర్ ద్వారా సినిమా టైటిల్ను రివిల్ చేశారు.
నాగార్జున వాయిస్ ఓవర్ తో అనిష్ చిత్రం ఇట్లు అర్జున
డైరెక్టర్ వెంకీ కుడుముల 'ఇట్లు అర్జున'తో నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు, వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఇది అతని మొదటి వెంచర్. 'న్యూ గై ఇన్ టౌన్' అనిష్ హీరోగా మహేష్ ఉప్పల దర్శకత్వంలో, అనస్వర రాజన్ హీరోయిన్ గా ఈ సినిమా రూపొందుతోంది. అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్ ఇచ్చిన టైటిల్ గ్లింప్స్తో ఈ చిత్రం ఇప్పటికే సంచలనం సృష్టించింది. అనిష్ పుట్టిన సందర్భంగా ఒక ప్రత్యేక పోస్టర్, వీడియో విడుదల చేశారు.
టెలివిజన్ టీఆర్పీతో రికార్డులను బద్దలు కొట్టిన తేజ సజ్జా మిరాయ్
కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో, People Media Factory బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన మిరాయ్ ఫాంటసీ, ఎమోషన్, యాక్షన్ తో థియేటర్లలో బ్లాక్బస్టర్గా నిలిచింది. అనంతరం Hotstar ఓటీటీ ప్లాట్ఫామ్లోనూ యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల నుంచి భారీ వ్యూయర్షిప్ను దక్కించుకుంది.
Yash: టాక్సిక్ తెలుగు రాష్ట్రాల హక్కులను 120 కోట్లకు సొంతం చేసుకున్న దిల్ రాజు
రాకింగ్ స్టార్ యశ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండిమా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. మార్చి 19న ఈ మూవీ వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్ కానుంది. రిలీజ్కు ముందే ఈ సినిమా సరికొత్త రికార్డ్స్ను క్రియేట్ చేస్తోంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన హక్కులను రూ.120 కోట్ల (అడ్వాన్స్ ఆన్ కమీషన్ బేసిస్)కు సొంతం చేసుకోవటం ఇండస్ట్రీలో డిస్కషన్ పాయింట్గా మారింది. నాన్ తెలుగు సినిమాకు కోసం జరిగిన ఆల్టైమ్ బిగ్గెస్ట్ డీల్గా మారింది.
Unni Mukundan: హైదరాబాద్ లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న మోదీ బయోపిక్ మా వందే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ ను "మా వందే" టైటిల్ తో సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ వీర్ రెడ్డి.ఎం. ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రాంతికుమార్.సీహెచ్.