ఢిల్లీ పోలీసులు, లాయర్లు వీధి రౌడీల్లా తన్నుకున్నారు. ఫలితంగా స్థానిక తీస్హజారీ కోర్టు రణరంగాన్ని తలపించింది. కోర్టు ఆవరణలో ఓ పోలీసు వ్యానుకు న్యాయవాది కారు ఢీకొట్టడంతో మొదలైన చిన్నపాటి గొడవ చినికిచినికి గాలివానగా మారి పోలీసులు, లాయర్లు మధ్య దాడికి కారణమైంది.