Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోపూజ చేయడం వల్ల ఏంటి ఫలితం..?

Written By సెల్వి
Updated: మంగళవారం, 5 అక్టోబరు 2021 (12:21 IST)
గోపూజ చేయడం వల్ల డబ్బు సమస్య తొలగిపోతుంది. పాపాలు తొలగిపోతాయి. దీర్ఘకాలిక మనోవేదనలు పోతాయి. ఆవుకోమటంలో 33 దేవతలు నివసిస్తారని వెనుకవైపు మహాలక్ష్మి నివసిస్తుందని చెబుతారు. పూజ చేసినపుడు అందుకే ఆవును వెనుక నుంచి చూస్తే, ప్రయోజనకరంగా ఉంటుంది. ఆవును పూజించేటపుడు గంధం కుంకుమలు తోకపై ఉంచి పూలతో పూజించాలి. ఆవును పూజించడం పరాశక్తిని ఆరాధించడంతో సమానం. 
 
గోవుకు అరటి పండ్లు ఇస్తే రుషులకు సమర్పించినట్లు. గడ్డిని తినిపిస్తే.. వ్యాధులు, పాపాలు నయం చేస్తుంది. మంచి ఫలితాలు ఇస్తుంది. వీటన్నింటికంటే ఆహారాన్ని అరటి ఆకు మీద పెట్టి ఆవుకు తినిపిస్తే.. ఏడు తరాల సంతానం అభివృద్ధి చెందుతుంది. అప్పులు లేకుండా దీర్ఘయువు ప్రాప్తిస్తుందట. 
 
ఈ ఆవులలో త్రిమూర్తులు, సత్యం, దాతృత్వ దేవతలందరూ నివసిస్తారు. దాని వెనుక భాగంలో ధనవంతురాలు నివసిస్తుంది. ఈ ప్రాంతాన్ని తాకడం, పూజించడం వల్ల పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి. ఉదయాన్నే నిద్రలేచి గోవును చూడటం శుభప్రదం.

అన్నీ చూడండి

సెప్టెంబర్ 09, 2026 తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది..?

విమానం కాదు.. ఆర్టీసీ బస్సు - కేఎస్ఆర్టీసీ బస్సులో లగ్జరీ సౌకర్యాలు

అడ్వెంచర్ పార్కులో చికెన్ పెడుతూ మొసలికి చిక్కిన కేర్‌టేకర్ (వీడియో)

అనకాపల్లిలో పట్టుబడిన లంచావతారం, ఒక్కసారి మీ ముఖాన్ని చూపిస్తే ఫోటో తీసుకుంటాం, వీడియో

ముంబైలో ప్రధాని.. వేదిక వద్ద తుపాకీతో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

అన్నీ చూడండి

Tirumala: తిరుమల రాజగోపురంపై శ్రీకృష్ణుని విగ్రహపు చేయి విరిగిపోయిందా?

టీటీడీ భద్రతా ఉద్యోగులకు మాజీ సైనికులు అర్హులే..

08-09-2026 మంగళవారం ఫలితాలు - అనవసరమైన ఖర్చులు చేయవద్దు..

శ్రీవారి బ్రహ్మోత్సవాలు-2026.. టీటీడీ సిబ్బంది వివరాల తనిఖీ.. క్రిమినల్ కేసులు ఉన్నాయేమో?

07-09-2026 సోమవారం ఫలితాలు - పని, విశ్రాంతి మధ్య సమతుల్యత అవసరం...

తర్వాతి కథనం
Show comments