మహిళలూ పాదాలకు పసుపు రాస్తున్నారా? ఇవన్నీ చేస్తే?

మంగళవారం, 26 జులై 2022 (14:16 IST)
అమావాస్య, ఆదివారం, అష్టమి రోజుల్లో మహిళలు దుర్గాస్తోత్రం చదవడం, దుర్గమ్మ గుడికి వెళ్లడం.. భైరవునికి పూజ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే మహిళలు నిద్రలేవగానే 21 సార్లు గం గణపతయే నమః అని తలచుకుని పడక దిగాలి. నిత్యం రాత్రి వేళ హనుమాన్ చాలీసా కానీ లేదా 11 సార్లు ఓం నమః శివాయ అని తలచుకుంటే మంచే జరుగుతుంది. 
 
ఇంకా మహిళలు ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు. కొత్తవారికి కష్టాలు చెప్పుకోకూడదు. పరిచయం లేని వారి సాయం చేయకూడదు. పండగ రోజుల్లో లేదా మంగళ, శుక్రవారాల్లో పాదాలకు పసుపు రాసుకోవాలి. ముఖానికి వారానికి ఓసారైనా పసుపు రాయాలి. నిత్యం దీపారాధన చేయాలి. అమంగళం పలకకూడదు. ఓం దుం దుర్గాయే నమః అంటూ నిరంతం జపించుకుంటూ వుంటే శుభం జరుగుతుంది. 
 
అలాగే  మహిళలు స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ల ఉప్పును వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేస్తే దిష్టి దోషాలు తొలగిపోతాయి. తలస్నానం చేశాక వారానికి ఒకసారైనా తలవెంట్రుకలకు సాంబ్రాణి వేసుకోవాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 

అన్నీ చూడండి

cockraoch janata party, నా బొద్దింక జనతా పార్టీ హ్యాక్ అయ్యింది: అభిజిత్ దిప్కే

ఆత్మహత్యకు ముందు బ్యూటీ పార్లర్‌లో త్విషా శర్మ.. ఎవరైనా ఇలా చేస్తారా?

చైనాలోని బొగ్గు గనిలో భారీ పేలుడు - 82 మంది మృతి

సూర్యాపేటలో బీఆర్ఎస్ నేత దారుణ హత్య

టీవీఎల్ అనేది కొత్త రాజకీయ పార్టీనా..? రఘురామ కృష్ణం రాజు ఏమన్నారు?

అన్నీ చూడండి

23-05-2026 శనివారం ఫలితాలు.. దంపతుల మధ్య అకారణ కలహం

Lakshmi Puja: శుక్రవారం, శుక్రపూజ.. లక్ష్మీపూజ చేస్తే?

తిరుమలలో భారీ రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటలు.. ఎండల్ని లెక్కచేయకుండా..

22-05-2026 శుక్రవారం ఫలితాలు - అనుకూలతలు అంతంత మాత్రమే

21-05-2026 గురువారం ఫలితాలు - రుణ విముక్తులవుతారు

తర్వాతి కథనం
Show comments