Saturday, 27 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Et Movie Pre Release Event 6843.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 27 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
ఇటి మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
ఇటి మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
ఇటి మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
ఇటి మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
ఇటి మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
ఇటి మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
ఇటి మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
ఇటి మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
ఇటి మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
ఇటి మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
ఇటి మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
వల్లభనేని వంశీ ఇలా అయిపోయారేంటి? వీడియో వైరల్
ఒకప్పుడు కృష్ణా జిల్లా ప్రాంతంలో బలమైన మద్దతుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వల్లభనేని వంశీ ప్రముఖ నాయకుడిగా వెలుగొందారు. గన్నవరం నియోజకవర్గంలో ఆయన తిరుగులేని శాసనసభ్యుడిగా ఉండేవారు. అయితే, టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్న తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం పూర్తిగా పతనమైంది. ఈ నిర్ణయం ఆయన భవిష్యత్తును శాశ్వతంగా మార్చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆయనకు అనుకూలంగా లేవు. పలు కేసుల్లో ఆయన అరెస్టు కావడం, ఆపై విడుదల కావడం వంటివి జరిగాయి.
ఇంట్లో చెప్పడం వల్లే ఫలితం శూన్యం.. అందుకే చంపేద్దాం : కేతన్ భార్య సియా
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహారాష్ట్ర, పూణెకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ (26) హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కేతన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక సియా గోయల్ తన ప్రియుడు చేతన్తో కలిసి ఈ దారుణానికి పథకం రచించినట్లు తెలుస్తోంది.
కేతన్తో పెళ్లి ఇష్టం లేదని చెప్పి వుంటే వివాహం రద్దు చేసేవాళ్లం.. గోయల్ సోదరుడు
పూణెకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ మరణంపై జరుగుతున్న దర్యాప్తులో కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి. తన కాబోయే భర్తను వివాహం చేసుకోవడానికి నిరాకరించడమే ఈ హత్యకు ప్రధాన కారణమని నిందితురాలు సియా గోయల్ అంగీకరించినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. కుటుంబ సభ్యులను నిరాశపరచడం ఇష్టం లేకపోవడంతో, నిర్ణయించబడిన వివాహాన్ని రద్దు చేసుకోవడం కంటే అగర్వాల్ను అంతం చేయడమే సులభమని భావించినట్లు విచారణలో గోయల్ అంగీకరించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.
బీజేపీ పాలిత ప్రభుత్వంలో మరో రాతపరీక్ష ప్రశ్నపత్రం లీక్
వైద్య విద్యా కోర్సుల్లో జాతీయ స్థాయిలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ ప్రశ్నపత్రం లీకైన సంఘటన దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ పేపర్ లీక్పై రాజకీయ వివాదం ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరో పేపర్ లీక్ ఘటన వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రశ్నపత్రం ఠాణెలో లీక్ అయ్యింది. దీంతో ఆదివారం జరగాల్సిన 'టెట్' పరీక్ష వాయిదా వేసినట్లు మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ వెల్లడించింది.
స్మార్ట్ కిచెన్ను వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కారణం ఏంటంటే?
మధ్యాహ్న భోజన పథకం అనేది ప్రభుత్వాలు నడుపుతున్న అతి ముఖ్యమైన పథకాలలో ఒకటి. ఈ పథకం పేద విద్యార్థుల పోషకాహార అవసరాలను తీర్చడంతో పాటు, వారిని చదువుకోవడానికి ప్రోత్సహిస్తుంది. తమ పిల్లల మధ్యాహ్న భోజనం గురించి పాఠశాల చూసుకుంటుందనే కారణంతో పేద తల్లిదండ్రులు వారిని పాఠశాలలకు పంపిస్తున్నారు. కానీ, ఈ పథకం కింద అందించే భోజనం నాణ్యత సంవత్సరాలుగా ఒక పెద్ద సమస్యగా ఉంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అపోహా లేక వాస్తవమా: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా?
మన రోజువారీ ఆహారంలో బాదం పప్పుల వినియోగం ఎప్పటినుంచో ఆదరణ పొందుతూ వస్తోంది. ఆరోగ్యకరమైన అల్పాహారంలో భాగం చేసుకోవడం నుంచి.. తీపి లేదా కారం వంటకాలకు అదనపు రుచిని జోడించడం వరకు బాదం పప్పులను అన్ని రకాలుగా ఇష్టపడుతుంటారు. బాదంకు ఇంత ఆదరణ ఉన్నప్పటికీ, ముఖ్యంగా ఎండాకాలం వచ్చేసరికి ఒక సాధారణ అపోహ పదే పదే తెరపైకి వస్తూ ఉంటుంది: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా? ఎండాకాలంలో బాదం పప్పులు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని, లేదా వేడి వాతావరణంలో ఇబ్బంది కలుగుతుందని నమ్మి, చాలా మంది వాటిని తినడానికి వెనుకాడతారు.
నా భార్య గర్భిణీ, ఆమెకి పొటాటో చిప్స్ తినాలని వుందట, తినవచ్చా?
గర్భిణీలు తీసుకునే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తలు పాటించాల్సి వుంటుంది. గర్భిణీ స్త్రీలు ఏమేమి తినాలన్నది గైనకాలజి వైద్యులు చెబుతారు. ఐతే గర్భిణీలు పొటాటో చిప్స్ను కొద్ది మొత్తంలో తినవచ్చు. దీనివల్ల తక్షణమే ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే, దీనిని అలవాటుగా మార్చుకోకుండా తినాలనే కోరిక ఉన్నప్పుడు మాత్రమే ఒకటి రెండు చిన్న ముక్కలు రుచి కోసం తినడం మంచిది. దీనికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాము. పొటాటో చిప్స్ తయారీలో చాలామంది ఇంగువ వాడుతారు. గర్భధారణ సమయంలో ఎక్కువ మొత్తంలో ఇంగువ తీసుకోవడం సురక్షితం కాదు. ఎందుకంటే ఇది గర్భాశయ సంకోచాలను ప్రేరేపించే అవకాశం ఉంది.
గ్యాస్ట్రిక్ సమస్య వున్నవారు సోంపు తినవచ్చా?
గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి సోంపు అమృతం లాంటిది. సోంపును ఈ సమస్య వున్నవారు తినవచ్చు. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, కడుపు మంట వంటి సమస్యలతో బాధపడేవారికి సోంపు గింజలు ఒక అద్భుతమైన సహజ ఔషధంగా పనిచేస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి సోంపు ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాము. కడుపు మంట నుండి తక్షణ ఉపశమనం సోంపు గింజలలో యాంటీ-అల్సర్ గుణాలు ఉంటాయి. ఇవి కడుపులో యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేసి, తిన్న తర్వాత వచ్చే గుండెల్లో మంట, కడుపు మంటను తక్షణమే తగ్గిస్తాయి. గ్యాస్ చేరకుండా చూస్తుంది ఇందులో ఉండే 'అనెథోల్' అనే సమ్మేళనం కడుపు మరియు ప్రేగులలోని కండరాలను రిలాక్స్ చేస్తుంది.
గుండె ఆరోగ్యానికి ఆరోగ్య సూత్రాలు
గుండెపోటు. ఈరోజుల్లో చాలా ఎక్కువగా వినిపిస్తున్న సమస్యల్లో ఇది ఒకటి. గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటుంటే గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు. అందుకోసం పాటించాల్సిన 7 ఆరోగ్య సూత్రాలు ఏమిటో తెలుసుకుందాము. రోజు రాత్రివేళ 7 నుంచి 8 గంటలు పాటు నిద్రపోవాలి. పోషకాహార నిపుణుల సలహా మేరకు గుండె ఆరోగ్యాన్ని పెంచే పోషకాహారాలని తీసుకోవాలి. నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు తింటుండాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి. శరీరానికి సరిపడా మంచినీళ్ళు త్రాగాలి. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చెయ్యాలి.
శరీర కొవ్వును కరిగించే రాగి దోసెలు
రాగులు. వీటిలో ఎన్నో పోషకాలున్నాయి. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధమైనవి. వీటిని దోసెలలా చేసుకుని తినవచ్చు. వీటిలో వున్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాము. రాగులతో చేసిన దోసెలను తింటుంటే కొవ్వు కరిగిపోతుంటుంది. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రాగులను రోజువారి ఆహారంలో చేర్చుకొనడం వల్ల వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. రాగులలో ఉన్న ఫైబర్ కడుపు నిండినట్లు చేస్తాయి కనుక శరీర బరువును నియంత్రిస్తాయి. మహిళల్లో ఎముకలు పటుత్వం కోసం రాగి దోసెలను తీసుకోవడం ఎంతో మంచిది. రాగులు నిద్రలేమి, ఆందోళన, మానసిక వత్తిడి లాంటి సమస్యలను దూరం చేస్తాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos