Friday, 24 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Sanjana Naidu 6344.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 24 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
సంజనా నాయుడు ఫోటోలు 1
సంజనా నాయుడు ఫోటోలు 1
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ఉండి వైకాపాలో కలకలం : వైకాపాకు స్వస్తి చెప్పనున్న పీవీఎల్ నరసింహ రాజు
వెస్ట్ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ వైకాపా రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేగుతున్నాయి. పార్టీ సీనియర్ నేత, నియోజకవర్గ మాజీ ఇన్చార్జ్ పీవీఎల్ నరసింహ రాజు వైకాపా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై ఆయన శుక్రవారం తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.
అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్- పీఎన్బీతో డీల్
అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేసేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పీఎన్బీ సీఈఓ, ఎండీ అశోక్ చంద్రల సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు జరిగాయి. బ్యాంకింగ్లో సైబర్ సెక్యూరిటీని మెరుగుపరచడం, ఆర్థిక మోసాలను నివారించడం, క్వాంటం టెక్నాలజీని ఉపయోగించి సురక్షితమైన డిజిటల్ బ్యాంకింగ్ పరిష్కారాలను అభివృద్ధి చేయడంపై ఈ హబ్ దృష్టి సారిస్తుంది.
నీట్ ప్రశ్నపత్రం సూత్రధారులను కఠినంగా శిక్షిస్తాం : ప్రధాని మోడీ (వీడియో)
నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ప్రశ్నపత్రం లీక్ కావడం సాధారణ విషయం కాదన్నారు. లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎంతో బాధాకరమైన విషయమన్నారు. విద్యార్థులు ఒక యేడాది సంవత్సరాన్ని కోల్పోరాదని తమ పూర్తి శక్తిని ఉపయోగించి 22 లక్షల మందికి తిరిగి పరీక్షను నిర్వహించామని ఆయన గుర్తు చేశారు.
26 రోజుల తర్వాత నిరాహార దీక్షను విరమించిన సోనమ్ వాంగ్చుక్
నీట్ పరీక్షల అవకతవకలపై ప్రభుత్వానికి నిరసనగా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, జూన్ 28న నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్, పార్టీలకు, వయసులకు అతీతంగా యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. మంత్రిని ఇంకా పదవి నుంచి తొలగించనప్పటికీ, నిరసనలు పూర్తిగా ముగియనప్పటికీ, 26 రోజుల తర్వాత ఈ సుదీర్ఘ నిరాహార దీక్ష గురువారం రాత్రి అధికారికంగా ముగిసింది. అనేక చర్చలు, సీనియర్ కేంద్ర మంత్రుల హామీల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
రెండు ఆర్టీసీ బస్సుల మధ్య నలిగిపోయిన మహిళ మృతి
యూపీలోని 32 ఏళ్ల మహిళ దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. బస్టాండ్లో డ్రైవర్ల బాధ్యతా రాహిత్యం కారణంగా.. రెండు ఆర్టీసీ బస్సుల మధ్య ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని ఖేతుయ్ గ్రామానికి చెందిన నేహా సింగ్ అనే మహిళ ఒక ప్రైవేట్ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. బుధవారం రోజున కంపెనీ అధికారిక మీటింగ్ కోసం ఉన్నావ్లోని బాంగర్మౌ వెళ్లేందుకు ఆమె హర్దోయ్ బస్టాండ్కు చేరుకుంది. నేహా సింగ్ బస్సు ఎక్కడం కోసం నడుచుకుంటూ వెళుతున్న సమయంలో హర్దోయ్, కన్నౌజ్ డిపోలకు చెందిన ఇద్దరు డ్రైవర్లు అజాగ్రత్తగా ఒకేసారి బస్సులను ముందుకు తీశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
25 వారాలకే జన్మించిన శిశువుకు కొత్త జీవితం అందించిన సికింద్రాబాద్ మెడికవర్ వైద్యులు
సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్లోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) వైద్య బృందం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జన్మించిన ఓ మగ శిశువుకు విజయవంతంగా చికిత్స అందించారు. ఈ శిశువు కేవలం 25 వారాల 3 రోజుల గర్భధారణ సమయంలో, 816 గ్రాముల బరువుతో అత్యంత ప్రీటర్మ్గా జన్మించింది. గర్భధారణ సమయంలో తల్లికి PPROM (ప్రీటర్మ్ ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్), తీవ్రమైన ఒలిగోహైడ్రామ్నియోస్, కొరియోఅమ్నియోనైటిస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(UTI) వంటి పలు క్లిష్ట సమస్యలు ఎదురయ్యాయి. జననం వెంటనే శిశువుకు తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడంతో వెంటనే NICUలో చేర్చి అత్యాధునిక వైద్య సేవలు అందించారు.
మూలకణ మార్పిడి చికిత్సతో వ్యక్తికి పునర్జన్మ - ప్రభుత్వ వైద్యుల విజయం
మూలకణ మార్పిడి చికిత్సతో ఓ వ్యక్తికి చెన్నైలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన మూల కణాలతో ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అలాగే, దాత, రోగి కూడా దాదాపు రెండేళ్ల తర్వాత బుధవారం నగరంలో కలుసుకున్నారు. రక్త క్యాన్సర్, థలసేమియా, అప్లాస్టిక్ అనీమియా వంటి ఇతర రక్త సంబంధిత రుగ్మతలపై పోరాటానికి అంకితమైన లాభాపేక్షలేని సంస్థ అయిన డీకేఎంఎస్ ఫౌండేషన్ ఇండియా ఈ ఆపరేషన్లో అన్ని రకాలుగా సహాయం చేసింది.
కావేరీ ఆస్పత్రిలో మల్టీ-స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ సౌకర్యం
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆసుపత్రి గ్రూపునకు చెందిన ఆసుపత్రులన్నింటిలోనూ మల్టీ-స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీని ఒకే సమీకృత కార్యక్రమం కిందకు తీసుకువచ్చింది. నగరంలోని తన మూడు ఆసుపత్రులలో నాలుగో తరం రోబోటిక్ సర్జరీ, బహుళ విభాగాల నైపుణ్యం, ఏకరూప సంరక్షణ ప్రమాణాలను విస్తరిస్తూ ‘కావేరీ 3X చెన్నై’ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం జీర్ణాశయ శస్త్రచికిత్స, సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ, గైనకాలజీ మరియు కిడ్నీ మార్పిడితో సహా పలు విభాగాలను కవర్ చేస్తుంది.
రేలా ఆస్పత్రిలో అద్భుత ఆవిష్కరణ - 97 యేళ్ల వృద్ధుడికి బెలూన్తో భుజం సర్జరీ
ఇంట్లో ప్రమాదవశాత్తు కిందపడటం వల్ల భుజం కండరంలో తీవ్రమైన, కోలుకోలేని గాయంతో బాధపడుతున్న 97 ఏళ్ల వృద్ధుడికి చెన్నై క్రోంపేటలో ఉన్న ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి సరికొత్త జీవితాన్ని ప్రసాదించింది. అత్యాధునిక మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ ద్వారా, వైద్యులు అతని భుజంలో సహజంగానే గాలి పోయే ఒక ప్రత్యేక బెలూన్ను అమర్చి, అతని నొప్పిని తగ్గించి, చేయి పనితీరును పునరుద్ధరించారు.
క్లెఫ్ట్స్- గ్రహణం మొర్రి ముందస్తు నిర్ధారణ కోసం అవగాహనకు స్మైల్ ట్రైన్ ఇండియా కృషి
శస్త్రచికిత్స రంగంలో భారతదేశం ఒక ప్రధాన మైలురాయిని చేరుకుంటున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్లోని స్మైల్ ట్రైన్ ఇండియాకు చెందిన రెండు క్రియాశీల భాగస్వామ్య ఆసుపత్రుల నెట్వర్క్ 8,000కు పైగా ఉచిత క్లెఫ్ట్ శస్త్రచికిత్సలకు మద్దతు ఇచ్చింది. ఇది చికిత్స నుండి దృష్టిని మళ్ళించి, ముందస్తు నిర్ధారణ, అవగాహనపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ క్లెఫ్ట్ (గ్రహణం మొర్రి) అవగాహన దినోత్సవంగా(WCAD) జూలై 20న పాటిస్తున్నారు
Home
Horoscope
Shorts
Photos
Videos