Friday, 26 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Sanjana Naidu 6344.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 26 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
సంజనా నాయుడు ఫోటోలు 1
సంజనా నాయుడు ఫోటోలు 1
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
Sai Krishna సాయికృష్ణ మృతదేహాన్ని ఆ ముగ్గురు కలిసి పారేశారు..
లాకప్ మరణానికి గురైన గడె సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజు, అతని స్నేహితుడు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు కలిసి తరలించి పారవేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు వెల్లడించారు. సీఐ నాగరాజు అరెస్ట్ అయిన తర్వాత హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, జంగం నాని, నాగరాజు స్నేహితుడు సురేష్ అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. సీఐ నాగరాజు అండదండలతో హెడ్ కానిస్టేబుల్ నాని పలు అక్రమ వ్యవహారాల్లో పాల్గొన్నట్లు సమాచారం.
స్థానిక సంస్థల ఎన్నికలు.. ఐక్యంగా వుంటూ సమిష్టిగా కృషి చేయాలి.. బాబు
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఐక్యంగా ఉంటూ సమిష్టిగా కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పిలుపునిచ్చారు. మంత్రాలయం నియోజకవర్గంలోని మాధవరంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, సమన్వయంతో కూడిన కృషి ద్వారా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని స్థానిక ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని ఆయన కోరారు.
ప్రయాణాల్లో ఎవ్వరితో గొడవపడొద్దు, కత్తులు పెట్టుకొస్తున్నారు, పొడిచేస్తున్నారు కూడా...
ఇపుడు చిన్న విషయానికే హత్యలు చేసేవరకూ వెళుతున్నారు కొంతమంది. పూర్తిగా సహనం అనేది వారిలో చచ్చిపోతోంది. చాలా స్వల్ప విషయానికే అవతలివారిని కడతేర్చడానికి వెనుకాడటంలేదు. ముంబై లోకల్ ట్రైనులో ఓ చిన్న విషయం దగ్గర ఓ యువకుడిని కత్తితో పొడిచి హతమార్చాడు ఓ వ్యక్తి. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మంగళవారం రాత్రి భారీ వర్షం కురుస్తోంది. ఈ సమయంలో లోకల్ రైలులో ప్రయాణిస్తున్న మయాంక్ లోహర్ అనే 22 ఏళ్ల యువకుడు వర్షపు జల్లు లోపలకి పడుతుందని రైలు ద్వారం తలుపు మూసాడు. ఇంతలో పక్కనే వున్న 30 ఏళ్ల రమేష్... తలుపు తీయమని కోరాడు.
చిన్నారిని గుండెలపై కాలితో తన్నిన అంగన్వాడీ టీచర్, వీడియో
అభంశుభం తెలియని చిన్నారిని గుండెలపై కాలితో తన్నింది ఓ కర్కశ అంగన్వాడి టీచర్. హృదయాన్ని కలచివేసే ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పన్వెల్ తాలూకలోని నాందావ్ ప్రాంతంలో జరిగింది. అంగన్వాడిలో చిన్నారిని కాలితో తన్నిన దృశ్యం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఈ వీడియోను చూసినవారి గుండె బరువెక్కుతోంది. ముక్కుపచ్చలారని ఆ చిన్నారని కాలితో అలా తన్నేందుకు ఆమెకి మనసు ఎట్లా ఒప్పింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిని అలా కర్కశత్వంగా దాడి చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో చూసినవారు తమ బిడ్డలను అంగన్వాడీ కేంద్రాలకు పంపాలంటే భయం వేస్తోందని అంటున్నారు.
వివాదాస్పద ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఎట్టకేలకు పోస్టింగ్ వచ్చింది..
భారతదేశంలోని అత్యంత వివాదాస్పద ఐఏఎస్ అధికారులలో ఒకరైన శ్రీలక్ష్మి, ఒబులాపురం మైనింగ్ కంపెనీ కుంభకోణంతో సహా అనేక ఆరోపణలను ఎదుర్కొన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఆమె కీలక సభ్యురాలిగా వ్యవహరించారు. ఇక అసలు విషయానికి వస్తే, ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేక వర్గంగా పరిగణించబడిన శ్రీలక్ష్మికి ఇంతకాలం ఎటువంటి అధికారిక పదవీ లభించలేదు. అయితే, ఎట్టకేలకు ఆమె ప్రభుత్వంలో ఒక పదవిని పొందగలిగారు. కానీ ఇందులో ఒక మెలిక ఉంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అపోహా లేక వాస్తవమా: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా?
మన రోజువారీ ఆహారంలో బాదం పప్పుల వినియోగం ఎప్పటినుంచో ఆదరణ పొందుతూ వస్తోంది. ఆరోగ్యకరమైన అల్పాహారంలో భాగం చేసుకోవడం నుంచి.. తీపి లేదా కారం వంటకాలకు అదనపు రుచిని జోడించడం వరకు బాదం పప్పులను అన్ని రకాలుగా ఇష్టపడుతుంటారు. బాదంకు ఇంత ఆదరణ ఉన్నప్పటికీ, ముఖ్యంగా ఎండాకాలం వచ్చేసరికి ఒక సాధారణ అపోహ పదే పదే తెరపైకి వస్తూ ఉంటుంది: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా? ఎండాకాలంలో బాదం పప్పులు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని, లేదా వేడి వాతావరణంలో ఇబ్బంది కలుగుతుందని నమ్మి, చాలా మంది వాటిని తినడానికి వెనుకాడతారు.
నా భార్య గర్భిణీ, ఆమెకి పొటాటో చిప్స్ తినాలని వుందట, తినవచ్చా?
గర్భిణీలు తీసుకునే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తలు పాటించాల్సి వుంటుంది. గర్భిణీ స్త్రీలు ఏమేమి తినాలన్నది గైనకాలజి వైద్యులు చెబుతారు. ఐతే గర్భిణీలు పొటాటో చిప్స్ను కొద్ది మొత్తంలో తినవచ్చు. దీనివల్ల తక్షణమే ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే, దీనిని అలవాటుగా మార్చుకోకుండా తినాలనే కోరిక ఉన్నప్పుడు మాత్రమే ఒకటి రెండు చిన్న ముక్కలు రుచి కోసం తినడం మంచిది. దీనికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాము. పొటాటో చిప్స్ తయారీలో చాలామంది ఇంగువ వాడుతారు. గర్భధారణ సమయంలో ఎక్కువ మొత్తంలో ఇంగువ తీసుకోవడం సురక్షితం కాదు. ఎందుకంటే ఇది గర్భాశయ సంకోచాలను ప్రేరేపించే అవకాశం ఉంది.
గ్యాస్ట్రిక్ సమస్య వున్నవారు సోంపు తినవచ్చా?
గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి సోంపు అమృతం లాంటిది. సోంపును ఈ సమస్య వున్నవారు తినవచ్చు. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, కడుపు మంట వంటి సమస్యలతో బాధపడేవారికి సోంపు గింజలు ఒక అద్భుతమైన సహజ ఔషధంగా పనిచేస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి సోంపు ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాము. కడుపు మంట నుండి తక్షణ ఉపశమనం సోంపు గింజలలో యాంటీ-అల్సర్ గుణాలు ఉంటాయి. ఇవి కడుపులో యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేసి, తిన్న తర్వాత వచ్చే గుండెల్లో మంట, కడుపు మంటను తక్షణమే తగ్గిస్తాయి. గ్యాస్ చేరకుండా చూస్తుంది ఇందులో ఉండే 'అనెథోల్' అనే సమ్మేళనం కడుపు మరియు ప్రేగులలోని కండరాలను రిలాక్స్ చేస్తుంది.
గుండె ఆరోగ్యానికి ఆరోగ్య సూత్రాలు
గుండెపోటు. ఈరోజుల్లో చాలా ఎక్కువగా వినిపిస్తున్న సమస్యల్లో ఇది ఒకటి. గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటుంటే గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు. అందుకోసం పాటించాల్సిన 7 ఆరోగ్య సూత్రాలు ఏమిటో తెలుసుకుందాము. రోజు రాత్రివేళ 7 నుంచి 8 గంటలు పాటు నిద్రపోవాలి. పోషకాహార నిపుణుల సలహా మేరకు గుండె ఆరోగ్యాన్ని పెంచే పోషకాహారాలని తీసుకోవాలి. నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు తింటుండాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి. శరీరానికి సరిపడా మంచినీళ్ళు త్రాగాలి. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చెయ్యాలి.
శరీర కొవ్వును కరిగించే రాగి దోసెలు
రాగులు. వీటిలో ఎన్నో పోషకాలున్నాయి. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధమైనవి. వీటిని దోసెలలా చేసుకుని తినవచ్చు. వీటిలో వున్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాము. రాగులతో చేసిన దోసెలను తింటుంటే కొవ్వు కరిగిపోతుంటుంది. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రాగులను రోజువారి ఆహారంలో చేర్చుకొనడం వల్ల వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. రాగులలో ఉన్న ఫైబర్ కడుపు నిండినట్లు చేస్తాయి కనుక శరీర బరువును నియంత్రిస్తాయి. మహిళల్లో ఎముకలు పటుత్వం కోసం రాగి దోసెలను తీసుకోవడం ఎంతో మంచిది. రాగులు నిద్రలేమి, ఆందోళన, మానసిక వత్తిడి లాంటి సమస్యలను దూరం చేస్తాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos