శివుని మెడలోని కపాల మాల కథ గురించి...

పరమశివుని మెడలోని కపాల మాల కథను తెలుసుకోమని ఓసారి సతీదేవితో నారద మహర్షి అన్నారు. దాంతో ఓ నాడు సదాశివుడితో సతీదేవి మాట్లాడుతూ ఇలా అడుగుతారు. కపాల మాల ధరించడానికి కారణమేమిటి స్వామి అని అడిగింది. ఆ మాటను

సోమవారం, 27 ఆగస్టు 2018 (14:25 IST)
పరమశివుని మెడలోని కపాల మాల కథను తెలుసుకోమని ఓసారి సతీదేవితో నారద మహర్షి అన్నారు. దాంతో ఓనాడు సదాశివుడితో సతీదేవి మాట్లాడుతూ ఇలా అడుగుతారు. కపాల మాల ధరించడానికి కారణమేమిటి స్వామి అని అడిగింది. ఆ మాటను దాట వేయడానికి పరమేశ్వరుడు ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు సతీదేవి పట్టుపడుతూ తనకి ఈ విషయం గురించి చెప్పమన్నారు.
  
 
ఇక శివుడు తన మెడలోని కాపాలాలు అన్నీ సతీదేవియేనని చెబుతాడు. ఆ మాట వినగానే సతీదేవి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఇంతకుముందు సతీదేవి 107 జన్మలెత్తారు. వాటికి గుర్తుగా ధరించినదే ఈ కపాల మాలలని శివుడు చెబుతాడు.
 
అంతేకాకుండా ఈ మాలలన్నీ సతీదేవి జన్మలకు సంబంధించినవి. ఇంకొక కపాలం చేరితేనే ఆ మాల పూర్తవుతుందని పరమేశ్వరుడు చెబుతాడు. శివుని మాటలు విన్న సతీదేవి యజ్ఞకుండంలో దూకి శరీరం త్యాగం చేస్తారు. ఇక 108వ కపాలం వచ్చి చేరడంతో పరమశివుడు మెడలోని కపాల మాల పూర్తవుతుంది.  

అన్నీ చూడండి

సామాన్య భక్తురాలిలా అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న అన్నాలెజినోవా

గుర్తించడం, అడ్డుకోవడం, నాశనం చేయడం ద్వారా నార్కో-టెర్రర్‌ను నిర్మూలిస్తాం: హోం మంత్రి అమిత్ షా

కోవిడ్ కేసులు: కేరళలో 115, కర్నాటక 64, ఏపీలో 13 మాత్రమే, కానీ అప్రమత్తం

జోహార్ ముద్రగడ అనే నినాదాలు మాని సీఎం జగన్ అంటారా?: ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శ

దేశంలో అంధకారం నెలకొనవచ్చు : ప్రజలకు ఇరాన్ హెచ్చరిక

అన్నీ చూడండి

17-07-2026 శుక్రవారం ఫలితాలు - లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి..

Anivara Asthanam: తిరుమలలో ఆణివార దేవస్థానం..

శ్రీనివాసమంగాపురంలో జూలై 17 నుండి వార్షిక సాక్షాత్కార వైభవోత్సవాలు

ఆషాఢ బోనాల ఉత్సవాలు.. కుమ్మర కులస్తుల తొలి బోనాల సమర్పణ

16-07-2026 గురువారం ఫలితాలు - పరిస్థితులు అనుకూలిస్తాయి

తర్వాతి కథనం
Show comments