రోజూ విభూది పెట్టుకుంటే.. చేతిలో డబ్బు నిలుస్తుందట..

ఇదేంటి భస్మధారణతో ఐశ్వర్యం లభిస్తుందా? శివుని ప్రీతికరమైన విభూదిని ధరిస్తే.. లక్ష్మీకటాక్షం చేకూరుతుందా? అనే అనుమానం కలుగుతుందా..? అయితే ఈ స్టోరీ చదవండి. ఎవరైతే ప్రతిరోజూ భస్మాన్ని అంటే విభూదిని నుదుట

Written By Selvi
Updated: మంగళవారం, 16 మే 2017 (18:08 IST)
ఇదేంటి భస్మధారణతో ఐశ్వర్యం లభిస్తుందా? శివుని ప్రీతికరమైన విభూదిని ధరిస్తే.. లక్ష్మీకటాక్షం చేకూరుతుందా? అనే అనుమానం కలుగుతుందా..? అయితే ఈ స్టోరీ చదవండి. ఎవరైతే ప్రతిరోజూ భస్మాన్ని అంటే విభూదిని నుదుటన ధరిస్తారో వారికి ఐశ్వర్యం కలిసొస్తుంది. ఎందుకంటే ఐశ్వర్యం అనేది ఈశ్వరాధీనమని పండితులు చెప్తున్నారు. 
 
ఐశ్వర్యం కలిసి రావాలంటే.. ఈశ్వరుడి అనుగ్రహం ఉంది. కాబట్టి అలాంటి ఐశ్వర్యం కలిసిరావాలంటే.. శివరాధన చేయడం మంచిది. తద్వారా మనం సంపాదించిన రూపాయి మన దగ్గర నిలబడుతుంది. అంతకంటే ధనం వృద్ధి అవుతుంది. అన్ని రకాలుగా అభివృద్ధి కలుగుతుంది. 
 
కాబట్టి కచ్చితంగా ప్రతిరోజూ విభూదిని పెట్టుకోవడం మంచిది. ఇలా మూడు మాసాలు కనీసం 90 రోజులు విభూది పెట్టుకునే వారి ఐశ్వర్యం చేకూరుతుందనే విషయాన్ని గమనించవచ్చునని పండితులు చెప్తున్నారు. 

అన్నీ చూడండి

నీట్ పరీక్షా పత్రాలు మూడుసార్లు లీక్.. ప్రభుత్వం ఎందుకు సైలెంట్‌గా వుంటోంది.. అన్నామలై

సిటీస్ ఆన్ ది రైజ్ 2026: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కెరీర్ హబ్‌లలో విశాఖపట్నం, విజయవాడ

కుమారుడుని తప్పించబోయి ఇరుక్కున్న మాజీ మంత్రి సీదిరి అరెస్టు?

మన విద్యార్థులకు ఇలా ఎందుకు జరుగుతోంది? రాహుల్ గాంధీ

ప్రజల కోసం దెబ్బలు తినేందుకు సైతం సిద్ధమే : రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

భక్తుల రద్దీ: గురువారం నాటి SSD టోకెన్లను రద్దు చేసిన టీటీడీ

32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ - సింహాచలంలో భారీ ఏర్పాట్లు

23-07-2026 బుధవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-07-2026 బుధవారం ఫలితాలు - మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది

విద్యా ప్రతిభకు, జ్ఞాపక శక్తికి హయగ్రీవుని మంత్రం

తర్వాతి కథనం
Show comments