Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివారం సూర్యారాధన ఫలితం.. నవగ్రహ దోషాలు పరార్

Written By సెల్వి
Updated: శనివారం, 24 ఆగస్టు 2024 (18:52 IST)
సూర్య భగవానుడిని ఆదివారం పూజించడం ద్వారా నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇంకా ఆదివారం సూర్యారాధన లేదా రోజూ సూర్య ఆరాధన ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. 
 
సమస్త ప్రకృతి నుంచి సకల జీవరాశికి ఆహారాన్ని అందించేది ఈ స్వామియే కావడంతో.. సూర్యుడిని ఏమాత్రం మరిచిపోకూడదని ఆయన పట్ల కృతజ్ఞతా భావంతో వుండాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
సూర్య భగవానుడికి నమస్కరించకుండా చేసే పూజలు కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వవనేది పెద్దల మాట. సూర్యభగవానుడిని పూజించడం వలన అనారోగ్యాలు తొలగిపోయి, ఆరోగ్యం చేకూరుతుంది. ముఖ్యంగా చర్మ సంబంధమైన వ్యాధులు తొలగిపోతాయి.
 
సూర్యభగవానుడి రథానికి ఒకే అశ్వం ఉంటుందనీ, దాని పేరే 'సప్త' అని అంటారు. ఆ రథానికి ఒకే చక్రం ఉంటుందనీ, అదే కాలచక్రం అని చెబుతారు. ఆ చక్రానికి గల 12 ఆకులే మాసాలని అంటారు. అలాంటి సూర్యభగవానుడు ఒక్కో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కో పేరుతో పిలవబడుతుంటాడు.  

అన్నీ చూడండి

జూలై 31, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

2026 ఖరీఫ్‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని 9 జిల్లాల్లో పీఎంఎఫ్‌బీవైని అమలు చేసే బీమా భాగస్వామిగా టాటా ఏఐజీ

Ruchika singh, ప్రధానిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రుచికా సింగ్ కుటుంబంతో కలిసి పరార్?!

10 కిలోల సమోసాలు.. 15 కిలోల పానీ పూరీలను పారవేశారు.. ఎందుకంటే?

మమతా బెనర్జీని వెళ్లగొట్టకుండా వుండివుంటే కాంగ్రెస్‌కు ఈ దుస్థితి వచ్చేది కాదు : కళ్యాణ్ బెనర్జీ

అన్నీ చూడండి

31-07-2026 శుక్రవారం ఫలితాలు- దంపతుల మధ్య స్వల్ప కలహాలు

Srisailam Temple: శ్రీశైలం ఆన్‌లైన్ బుకింగ్‌లో అంతరాయం.. ఆంక్షలకు సిద్ధం

గురు పౌర్ణమి.. తిరుమలలో వైభవంగా గరుడ సేవ.

Shakambhari : ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు

30-07-2026 గురువారం ఫలితాలు.. ఏ పనీ చేయబుద్ధి కాదు

తర్వాతి కథనం
Show comments