Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ దోషానికి తిరుచ్చెందూర్ వెళ్లాలట...

Written By సెల్వి
Updated: మంగళవారం, 6 డిశెంబరు 2022 (12:47 IST)
ప్రతి దోషానికి ఓ పరిహార స్థలం వుంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. కొన్ని సుప్రసిద్ధ ఆలయాలను దర్శించుకుంటే కొన్ని దోషాలు పూర్తిగా దూరమవుతాయని పండితులు అంటున్నారు. అదేవిధంగా గురుదోషం ఉన్నవారు తమిళనాడు తిరుచెందూర్ వెళ్లి పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
 
కుమార స్వామి ఆరు పుణ్యక్షేత్రాల్లో తిరుచ్చెందూరు రెండో ఇల్లు. ఈ పుణ్యక్షేత్రం వద్దనే రాక్షసులను కుమార స్వామి సంహరించాడని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఈ స్థలంలో గురువైన దక్షిణామూర్తి కొలువై వుంటాడు.
 
గురు స్థలంగా పేర్కొనబడే ఈ ఆలయాన్ని సందర్శించుకునే వారికి గురుగ్రహ దోషాలతో పాటు సకల దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా గురువుగారికి దోష పరిహారాన్ని చేయాల్సిన వారు ఒక్కసారి ఈ ఆలయాన్ని సందర్శించాలని సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

దుండిగల్ గ్రామంలో బయల్పడిన తెలుగు-కన్నడ లిపితో కూడిన శాసనం

హైదరాబాద్‌లో జోరుగా కల్తీ నెయ్యి విక్రయాలు - 36 టన్నుల కల్తీ నెయ్యి స్వాధీనం (Video)

ప్రసాదం ఇస్తామని ఇంటికి రప్పించుకుని... బంగారం, నగదు కొట్టేసిన జంట అరెస్ట్

మూడో బిడ్డకు కూడా 12 వారాల ప్రసూతి సెలవులు ఇక 365 రోజులకు పెంపు

హర్మూజ్ జలసంధి మాదే... అమెరికా కొత్త భూభాగ మ్యాప్‌ను రిలీజ్ చేసిన ట్రంప్

అన్నీ చూడండి

19-08-2026 బుధవారం నాటి మీ రాశి ఫలితాలు - దంపతుల మధ్య స్వల్ప కలహం

శ్రావణ మంగళవారం రోజున ఇలా పూజిస్తే.. సర్వం శుభమే

18-08-2026 మంగళవారం నాటి మీ రాశి ఫలితాలు - కష్టించినా ఫలితం శూన్యం

Shasti Vrat: షష్టి వ్రతాన్ని ఆరు మాసాలు ఆచరిస్తే.. ఏంటి ఫలితం?

17-08-2026 సోమవారం ఫలితాలు - ఈ రోజు కలిసివచ్చే సమయం..

తర్వాతి కథనం
Show comments