Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Written By ttdj
Updated: శుక్రవారం, 20 మే 2016 (11:45 IST)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శుక్రవారం ఉదయానికి కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనంతో పాటు కాలినడక భక్తులు వేచి ఉండే క్యూలైన్లు పూర్తిగా నిండిపోయి క్యూలైన్లు బయటకు వచ్చేశాయి. ఒకటిన్నర కిలోమీటర్‌కుపైగా క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. తితిదే మాత్రం సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం, కాలినడక భక్తులకు 10 గంటల్లోనే దర్శన భాగ్యం కల్పిస్తామని చెబుతున్నా అది సాధ్యం కావడం లేదు.
 
గదులు కూడా భక్తులకు దొరకడం లేదు. తితిదే ఆన్ లైన్‌ స్క్రీన్‌లపై గదులు ఖాళీ లేవంటూ బోర్డులు కనిపిస్తున్నాయి. తలనీలాలు సమర్పించే క్యూలైన్ల వద్ద కూడా అదే పరిస్థితి. గంటల తరబడి భక్తులు వేచి ఉండాల్సి వస్తోంది. గురువారం శ్రీవారిని 73,285 మంది భక్తులు దర్సించుకోగా హుండీ ఆదాయం 2 కోట్ల 33 లక్షల రూపాయలు లభించింది. 

అన్నీ చూడండి

భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం. సొమ్ము ఒకరిది సోకు ఒకరిది.. జగన్ ఫైర్

Woman: తిరుపతిలోని లాడ్జి గదిలో రాజస్థాన్ మహిళ మృతి

విజయంతో విర్రవీగకూడదు, వినయం వుండాలి: సోనమ్ వాంగ్‌చుక్

తమిళనాడు మధ్యాహ్న భోజన పథకంలో చికెన్ బిర్యానీ

పెళ్లయి పదేళ్లయినా ప్రియుడి ధ్యాసలోనే భార్య, ప్రియుడికిచ్చి పెళ్లి చేసాడు

అన్నీ చూడండి

TTD: శ్రీవారి సేవ వాలంటీర్ల కోసం సిబిల్ స్కోర్ తరహా రేటింగ్.. ఈవో

29-07-2026 బుధవారం ఫలితాలు : మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి

తిరుమల జపాలి వద్ద తెల్లగా వస్తున్న నీరు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ (video)

Guru purnima 2026: గురు పౌర్ణమి రోజున ఐదు యోగాలు.. ఈ రాశులకు అదృష్టం..

గురు పౌర్ణమి.. వ్యాస‌ పూర్ణిమ.. శ్రీహరి అంశ.. కృష్ణ ద్వైపాయనుడిని పూజిస్తే?

తర్వాతి కథనం
Show comments