తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ... 15 కంపార్టుల్లో భక్తులు

శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (11:30 IST)
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. సాధారణంగా శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఉంటుంది. అదేవిధంగా ఈ శుక్రవారం కూడా భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. నాలుగు రోజులుగా బోసిపోయి కనిపించిన తిరుమల ప్రస్తుతం రద్దీతో కొనసాగుతోంది. 
 
శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి దర్శన సమయం 6 గంటలకుపైగా పడుతోంది. కాలినడక భక్తులు 3 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి దర్శన సమయం 3 గంటలకుపై పడుతోంది. గురువారం శ్రీవారిని 66,658 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.42 కోట్ల మేరకు వసూలైంది. 
 

అన్నీ చూడండి

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

TGSRTC: 60 ఎలక్ట్రిక్ బస్సుల్ని రంగంలోకి దించనున్న టీజీఎస్సార్టీసీ

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

అన్నీ చూడండి

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

తర్వాతి కథనం
Show comments