తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించేది లేదు..

Written By సెల్వి
Updated: మంగళవారం, 19 మార్చి 2024 (17:48 IST)
ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరుమలలో దర్శనం లేదా వసతి కోసం ఎలాంటి సిఫారసు లేఖలను స్వీకరించకూడదని నిర్ణయించింది. అయితే కోడ్ ముగిసే వరకు నిబంధనల ప్రకారం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే శ్రీవారి దర్శనం, వసతిని పరిగణనలోకి తీసుకుంటారు. 
 
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో శనివారం నుంచి తిరుమలలో బస, శ్రీవారి దర్శనానికి సంబంధించిన సిఫార్సు లేఖలను టీటీడీ ట్రస్టు బోర్డు రద్దు చేసినట్లు టీటీడీ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయాన్ని భక్తులు, వీఐపీలు గమనించి నిర్వాహకులకు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

అన్నీ చూడండి

నీట్ పరీక్షా పత్రాలు మూడుసార్లు లీక్.. ప్రభుత్వం ఎందుకు సైలెంట్‌గా వుంటోంది.. అన్నామలై

సిటీస్ ఆన్ ది రైజ్ 2026: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కెరీర్ హబ్‌లలో విశాఖపట్నం, విజయవాడ

కుమారుడుని తప్పించబోయి ఇరుక్కున్న మాజీ మంత్రి సీదిరి అరెస్టు?

మన విద్యార్థులకు ఇలా ఎందుకు జరుగుతోంది? రాహుల్ గాంధీ

ప్రజల కోసం దెబ్బలు తినేందుకు సైతం సిద్ధమే : రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

భక్తుల రద్దీ: గురువారం నాటి SSD టోకెన్లను రద్దు చేసిన టీటీడీ

32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ - సింహాచలంలో భారీ ఏర్పాట్లు

23-07-2026 బుధవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-07-2026 బుధవారం ఫలితాలు - మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది

విద్యా ప్రతిభకు, జ్ఞాపక శక్తికి హయగ్రీవుని మంత్రం

తర్వాతి కథనం
Show comments