Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి దర్శనం నిలిపివేత.. ఎందుకు?

Updated: మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (09:39 IST)
శ్రీవారి దర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిలిపివేసింది. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని ఆలయాన్ని శుద్ధి చేస్తున్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి తాత్కాలికంగా బ్రేక్ వేశారు. 
 
ఉగాది ఆస్థానం నేపథ్యంలో ఆలయశుద్ధి కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 12 వరకు భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కాగా శ్రీవారి ఆలయంలో వైభవోపేతంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగితోంది. 

అన్నీ చూడండి

September 08, 2026: మంగళవారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

నాడు వ్యవసాయ కూలీ.. నేడు రూ.కోట్లకు పడగలెత్తిన లేడీ డాన్... ఎవరామె?

ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ డిజైన్, డీపీఆర్ పనులు ప్రారంభం : పవన్ కళ్యాణ్

ఇబ్బందుల్లో చిత్తూరు మామిడి రైతులు.. బకాయిల కోసం ఎదురుచూపులు

లండన్‌లో ఉద్యోగాలంటూ మోసం, ప్రముఖ యూ ట్యూబర్ నందన అరెస్ట్

అన్నీ చూడండి

08-09-2026 మంగళవారం ఫలితాలు - అనవసరమైన ఖర్చులు చేయవద్దు..

శ్రీవారి బ్రహ్మోత్సవాలు-2026.. టీటీడీ సిబ్బంది వివరాల తనిఖీ.. క్రిమినల్ కేసులు ఉన్నాయేమో?

07-09-2026 సోమవారం ఫలితాలు - పని, విశ్రాంతి మధ్య సమతుల్యత అవసరం...

06-09-2026 ఆదివారం దినఫలాలు - ఆర్థికంగా కొంత ఉపశమనం లభిస్తుంది

06-09-2026 నుంచి 12-09-2026 వరకు వార ఫలితాలు - ఆశించిన ధనం అందుతుంది

తర్వాతి కథనం
Show comments