తాగిన మైకం.. కన్నబిడ్డపై అత్యాచారం.. కల్లును తాగించి...

సెల్వి
బుధవారం, 17 జనవరి 2024 (16:09 IST)
తాగిన మైకంలో ఓ తండ్రి కన్నబిడ్డపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వావివరసలు మరిచి కన్నకూతురిపై లైంగికదాడికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు సర్కిల్ పరిధిలోని బీబీ పేట మండలంలో జరిగింది. 
 
మూడు రోజుల క్రితం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటికి కల్లు తెచ్చుకున్నాడు. తెచ్చిన కల్లును కూతురుకు తాగించి తను తాగాడు. భార్య ఇంట్లో లేని సమయంలో అర్థరాత్రి పొద్దు పోయాక మైనర్ బాలిక అయిన (16) కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 
 
మరుసటి రోజు తన తల్లికి జరిగిన విషయాన్ని తెలియజేసింది. తర్వాత స్థానికుల సాయంతో అతడిని చితక్కొట్టారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. 

అన్నీ చూడండి

Tamannaah: పసుపు గౌనులో గోల్డెన్ బ్యూటీ అవార్డు గెలుచుకున్న తమన్నా భాటియా

Pooja Hegde :వర్షం, పర్వత ప్రాంత ప్రార్థనాల మధ్య దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే చిత్రం షూట్

Laya: జగపతి బాబు, లయల మధ్య ఫ్యామిలీ కెమిస్ట్రీ తో వదలా నుంచి మెలోడీ సాంగ్

Sunil : పుష్ప తర్వాత నా లైఫ్ సర్‌ప్రైజింగ్ మోడ్‌లో పడింది. : సునీల్

Manoj Manchu: సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్ ను స్వీకరించిన మనోజ్ మంచు

తర్వాతి కథనం