Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే చెట్టుకు ఒకే తాడుతో ఉరి వేసుకొని ప్రేమికులు ఆత్మహత్య

అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం నర్సాపూర్.జి లో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. చావులోనూ ఇద్దరం కలిసే చనిపోవాలనుకున్న ఆ ప్రేమజంట ఒకే చెట్టకు ఒకే తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కారణాలు మాత్రం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు

Written By srinivas
Updated: బుధవారం, 5 సెప్టెంబరు 2018 (14:09 IST)
అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం నర్సాపూర్.జి లో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. చావులోనూ ఇద్దరం కలిసే చనిపోవాలనుకున్న ఆ ప్రేమజంట ఒకే చెట్టకు ఒకే తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కారణాలు మాత్రం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
ఐతే చెట్టుకు శవాలు వేలాడుతున్న తీరును చూస్తుంటే ఎవరైనా వారిని హత్య చేసి అలా చెట్టుకు వేలాడదీశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కాగా ఈ జంట వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

అన్నీ చూడండి

దుల్కర్ సల్మాన్.. ఐ యామ్ గేమ్ నుంచి ఎవరే నువ్వే గీతం విడుదల

Shyam Prasad Reddy: అగధ లో కామాక్షి ని చూస్తే అరుంధతి లో అనుష్క ను గుర్తుచేసింది : శ్యాం ప్రసాద్ రెడ్డి

రాకేష్ వర్రే, మధుమిత సర్కార్ పై మాయలేడి చెంగు చెంగున దూకెరా.. సాంగ్

జ్యోతి పూర్వజ్ కిల్లర్ చిత్రం తెలుగు, తమిళ సహా పలు దేశాల్లో విడుదల.

Manchu Manoj :ఇండస్ట్రీకి కులం, గోత్రం లేదు : గజ టీజర్ లాంచ్ లో మంచు మనోజ్

తర్వాతి కథనం
Show comments