ముంబైకి సీఎం కేసీఆర్: ఉద్ధవ్ థాక్రేతో భేటీ

శనివారం, 19 ఫిబ్రవరి 2022 (20:22 IST)
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఇందుకోసం ముంబైకి ప్రయాణం కానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12.10 నిమిషాలకు సీఎం కేసీఆర్ ముంబై చేరుకోన్నారు. దేష రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. 
 
భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయాలు తీసుకునే ఛాన్సుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ పోరాటానికి తమ మద్దతు వుంటుందని ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముంబైలో సీఎం కేసీఆర్, థాక్రేతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

అన్నీ చూడండి

టాటా ప్లే బింజ్‌లోకి ఈటీవీ విన్: ఇక జాతీయ స్థాయిలో తెలుగు హిట్ చిత్రాలు

విమానాశ్రయంలో ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్: వీళ్లిద్దరూ పెళ్లి చేస్కుంటారని పుకార్లు, వీడియో

ప్రదీప్, మమిత లవ్వులో వున్నారా? పెళ్లి చేసుకోబోతున్నారట!

Victory Venkatesh :అనిల్ రావిపూడి చిత్రం షూటింగ్‌లో జాయిన్ అయిన విక్టరీ వెంకటేష్

Chiru158: హైదరాబాద్‌లో శమెగాస్టార్ చిరంజీవి 158 చిత్రం భారీ యాక్షన్ షెడ్యూల్

తర్వాతి కథనం
Show comments