ఘట్కేసర్ ఠాణా పరిధిలోని కొండాపూర్ శివారులో రెండు రోజుల క్రితం భార్య శుశ్రుతతో పాటు, రెండున్నర నెలల వయసున్న కుమారుడిని గూడూరుకు చెందిన మచ్చల రమేశ్ మద్యం తాగి హత్య చేసిన విషయం తెలిసిందే.