భాగ్యనగర వాసులకు కనువిందు.. ఆకాశంలో అందాల జాబిల్లి

Written By సెల్వి
Updated: శనివారం, 1 మే 2021 (17:13 IST)
full moon
కరోనాతో తెలంగాణ జనం భయాందోళనల మధ్య కాలం గడుపుతున్నారు. ఇలాంటి సమయంలో ఎండలు, వానలు కూడా అప్పుడప్పుడు పలకరించి వింత వాతావరణాన్ని తలపిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఆకాశంలో అందాల జాబిల్లి ప్రజలకు కనువిందు చేసింది. 
 
సాధారణంగా ఆకాశంలో అందాల జాబిల్లి.. అంతటి అందమైన జాబిల్లిని చూస్తే మనసు హాయిగా ఉంటుంది. అంతే కాదు ఆ పున్నమి చంద్రుడిని చూసిన ప్రతి ఒక్కరి మనసు పులకించిపోతోంది. అలాంటి అందమైన జాబిల్లి.. భాగ్యనగర వాసులను ఇటీవల ఓ రాత్రి కనువిందు చేసింది. 
 
నల్లగొండ క్రాస్‌రోడ్స్ వద్ద మెట్రో పట్టాలపై మీదుగా నిండు చందమామ వెల్లివిరిసింది. ఆ అద్భుతమైన అందాల చందమామను చూపరులను కట్టిపడేసింది. ఇంకేముంది.. ఆ అందమైన జాబిల్లిని నమస్తే తెలంగాణ ఫోటో గ్రాఫర్ క్లిక్‌మనిపించాడు.

అన్నీ చూడండి

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

Prabhas: స్పిరిట్ పంపిణీ కోసం పీపుల్ మీడియా, ఏషియన్ సురేష్ భాగస్వామ్యం

Priyadarshi: ఈ కథ విన్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది : ప్రియదర్శి

Vijay: ఒకేలా బతకడానికి ఇంత పెద్ద జన్మ ఎందుకు? అనేది నాకు స్పూర్తి : వెంకట్ కె. నారాయణ

సోనమ్ రఘువంశీ ప్రవర్తనపై ప్రశ్నాస్త్రాలను సంధించిన సుప్రీం కోర్టు

తర్వాతి కథనం
Show comments