వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో.. అన్నీ తానై విస్తృతంగా ప్రచారం నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు కరోనా నెగటివ్ అని తేలింది. వరంగల్ నగర పాలక సంస్థ ఎన్నికలలో నిర్విరామంగా పాల్గొన్న ఎర్రబెల్లి దయాకర్రావు తనతో పాటు తన సిబ్బందికి శనివారం కోవిడ్ పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ పలితం వచ్చింది. వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో 12రోజుల పాటు ఉదయం నుంచి రాత్రి...