దండం పెడతా.. బయటకు రాకండయ్యా బాబూ

ఆదివారం, 26 ఏప్రియల్ 2020 (11:15 IST)
బయట తీరగొద్దు మొర్రో అంటూ ఎంత చెప్పినా ప్రజలు వినకపోవడంతో విరక్తి చెందిన ఓ హోంగార్డు వినూత్నంగా విజ్ఞప్తి చేశారు.

వనపర్తి జిల్లా కేంద్రంలో అంబేడ్కర్‌ చౌరస్తాలో విధులు నిర్వర్తించే హోంగార్డు కృష్ణాసాగర్‌ అనవసరంగా ద్విచక్రవాహనాలపై బయటకు వచ్చిన యువతను నిలిపి పోలీసులకు సహకరించాలని కోరారు.

లాక్‌డౌన్‌ నిబంధనలు అందరి మంచి కోసమేనని గుర్తించాలని.. ‘మీకు దండం పెడతా బయటకు రాకండయ్యా బాబూ’ అంటూ సాష్టాంగ నమస్కారం చేశారు. దీంతో యువకులు ఇకముందు అనవసరంగా బయటకు రామంటూ పోలీసులకు హామీ ఇచ్చారు.

అన్నీ చూడండి

సంధ్య థియేటర్ తొక్కిసలాట : వర్చ్యువల్‌గా కోర్టుకు హాజరైన అల్లు అర్జున్

ఈ ఫోటోకి నువ్వక్కర్లేదు, పక్కకెళ్లు అంటూ శ్రీలీలకు వేలు చూపిస్తూ షాకిచ్చిన సీఎం భార్య, వీడియో

Vijay Birthday Special: రూ.500ల యాక్టర్ నుంచి తమిళనాడు సీఎం వరకు.. జననాయగన్ జర్నీ

The red bag teser: నలుగురు గాళ్స్ ది రెడ్ బ్యాగ్ కోసం ఏం చేశారు ?

Pawan Kalyan: సి.ఎం. విజయ్ నిర్ణయంతో అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments