శ్రీశైలం ఘాట్‌ రోడ్డు.. బస్సు కిటికీ నుంచి తలను బయటకు పెట్టింది.. అంతే?

Written By సెల్వి
Updated: గురువారం, 2 డిశెంబరు 2021 (20:51 IST)
శ్రీశైలం ఘాట్‌ రోడ్డు మలుపులతో కూడి వుంటుంది. శ్రీశైలం కొండపైకి వెళ్లేందుకు మలుపుతో ఉన్న రహదారిలో ప్రయాణం చేయాల్సి వుంటుంది. ఈ ఘాట్ రోడ్డుల్లో ప్రమాదాలు సంభవించకుండా వుండేందుకు అధికారులు రాత్రి నుంచి ఉదయం వరకు రాకపోకలను నిలిపేస్తారు. కానీ శ్రీశైలంలో జరిగిన ఓ ప్రమాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. 
 
వివరాల్లోకి వెళితే.. శ్రీశైలంకు వెళుతున్న బస్సులో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. శ్రీశైలం సమీపంలో నల్లమల ఘాట్‌రోడ్డులో బస్సు కిటికీ నుంచి తలను బయటకు పెట్టింది. దీంతో ఎదురుగా వస్తున్న లారీ ఒక్కసారిగా ఆ యువతి తలకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ హఠాన్మరణంలో బస్సులోని ప్రయాణీకులు షాకయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

అన్నీ చూడండి

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

Prabhas: స్పిరిట్ పంపిణీ కోసం పీపుల్ మీడియా, ఏషియన్ సురేష్ భాగస్వామ్యం

Priyadarshi: ఈ కథ విన్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది : ప్రియదర్శి

Vijay: ఒకేలా బతకడానికి ఇంత పెద్ద జన్మ ఎందుకు? అనేది నాకు స్పూర్తి : వెంకట్ కె. నారాయణ

సోనమ్ రఘువంశీ ప్రవర్తనపై ప్రశ్నాస్త్రాలను సంధించిన సుప్రీం కోర్టు

తర్వాతి కథనం
Show comments