Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను అదంతా పట్టించుకోను అంటున్న హైపర్ ఆది

Written By జె
Updated: గురువారం, 11 నవంబరు 2021 (22:03 IST)
మా స్కిట్లు ఏంటో అందరికీ తెలుసు. నాపై తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానానికి ఎంతో సంతోషిస్తున్నాను. అభిమానుల అభిమానానికి వెలకట్టలేను. అయితే ఒకరు ఎదుగుతుంటే పక్కన వారికి నచ్చదు కదా. తెలిసిందేగా.
 
నా స్కిట్ లోకి చొరబడి నన్ను కొట్టినట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారు. నేనేదో తప్పు చేసినట్లు అందరూ అనుకుంటున్నారు. నవ్వించడానికి మాత్రమే నేను కొన్ని స్కిట్లు చేస్తున్నాను. సెటైర్లు వేస్తూ ఉంటాను. 
 
అంతే తప్ప వ్యక్తిగతంగా నేను ఎవరినీ బాధించాలనుకోవడం లేదు. నేను వేస్తున్న స్కిట్లు హాయిగా నవ్వుకోవడానికి మాత్రమే. నన్ను ఎవరూ కొట్టలేదు. దయచేసి అభిమానులు బాధపడకండి జరుగుతున్న ప్రచారాన్ని నమ్మకండి అంటున్నాడు హైపర్ ఆది.
 
తెలుగు ప్రజలు నన్ను ఇప్పటికే ఆదరిస్తుండడం ఎంతో సంతోషంగా ఉందని.. ఈ అభిమానం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పాడు. అందరిని నవ్వించడానికి తన వంతు ప్రయత్నం చేస్తానంటున్నాడు. తనపై దుష్ప్రచారం చేసే వ్యక్తులను తాను పట్టించుకోనంటున్నాడు ఆది.

అన్నీ చూడండి

రైలు ప్రయాణీకులకు నరకం చూపిస్తున్న హిజ్రాలు, రైల్వే అధికారులు పట్టించుకోరా?

కిడ్నాప్ ఆరోపణల కేసు.. వైకాపా నేత షేక్ మహ్మద్ ముస్తఫా అరెస్ట్

దేశవ్యాప్తంగా వడదెబ్బకు 20మంది మృతి.. తెలంగాణలో అత్యధిక కేసులు

వెనిజువెలాలో భారీ భూకంపం... మృతుల సంఖ్య 6,125 పైమాటే...

సజ్జల నన్నే రావద్దంటారా? వైసిపి పార్టీ ఆఫీసు ముందు బోరుమంటూ బోరుగడ్డ అనిల్, వీడియో

అన్నీ చూడండి

మూత్రపిండాల సమస్య వున్నవారు కొబ్బరి నీరు తాగితే ఏమవుతుంది?

ఇక డాక్టర్ల పని అయిపోయినట్లేనా, రానున్న 3 ఏళ్లలో ఆస్టిమస్ రోబోలే బెస్ట్ డాక్టర్స్ అంట, నిజమా?!!

మీ ఉదయానికి శక్తినివ్వండి: మీ అల్పాహారంలో కాలిఫోర్నియా బాదం ఎందుకు ఉండాలంటే?

ఎస్ఆర్ఎం ప్రైమ్ జోన్ ఫ్రీ కార్డు ఆవిష్కరణ - చెన్నై నగర వాసులకు ఆరోగ్య సంరక్షణ సేవలు

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆల్‌బకరా పండ్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments