క‌ళ్యాణ్ రామ్ తెలివైన నిర్ణ‌యం...

మంగళవారం, 11 డిశెంబరు 2018 (16:25 IST)
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న‌టించిన తాజా చిత్రం క‌వ‌చం. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ తెరకెక్కించారు. ప‌వ‌ర్‌ఫుల్ పోలీసాఫీస‌ర్ స్టోరీ అయిన క‌వ‌చం సినిమాపై బెల్లంకొండ చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. కాజ‌ల్ అగ‌ర్వాల్, మెహ్రీన్, చోటా కే నాయుడు... ఇలా భారీ తారాగ‌ణం, సాంకేతిక నిపుణ‌ల‌తో రూపొందిన క‌వ‌చం సినిమా ఖ‌చ్చితంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి విజ‌యాన్ని అందిస్తుంది అనుకున్నారు కానీ.. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే ఈ సినిమా డిజాస్ట‌ర్ టాక్ ద‌క్కించుకుంది. 
 
అస‌లు విష‌యం ఏంటంటే... ఈ సినిమా క‌థ ముందుగా క‌ళ్యాణ్ రామ్ ద‌గ్గ‌ర‌కి వెళ్లింద‌ట‌. అయితే.. క‌ళ్యాణ్ రామ్ ప‌టాస్ సినిమాలో పోలీసాఫీస‌ర్‌గా చేసుండ‌టం వ‌ల‌న అనుకుంటా నో చెప్పేసాడ‌ట‌. ఆ త‌ర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ద‌గ్గ‌ర‌కి వెళితే ఇప్ప‌టివ‌ర‌కు పోలీసాఫీస‌ర్‌గా చేయ‌క‌పోవ‌డంతో అనుకుంటా వెంట‌నే ఓకే చెప్పాడ‌ట‌. ఒక రకంగా క‌ళ్యాణ్ రామ్ తెలివైన నిర్ణ‌యం తీసుకున్నాడు. ఫ్లాప్ మూవీ నుంచి త‌ప్పించుకున్నాడు.

అన్నీ చూడండి

ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్‌ను ప్రయోగించిన శత్రుదేశం

బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?

ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఆ మాట చెప్పి TVK ఎన్నికల్లో గెలిచి రావాల్సింది, మీకూ DMK గతి తప్పదు: అన్నామలై

Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు

అన్నీ చూడండి

పొద్దున్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదేనా?

గర్భవతులు తినాల్సిన ఆహారం ఏమిటి, జాగ్రత్తలు

మధుమేహాన్ని అదుపులో వుంచే ఆయుర్వేద చిట్కా

ప్రాణాలు నిలబడుతున్నా... సాధారణ జీవితం కరువే

క్యారెట్లు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments