Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోసానిని అరెస్టు చేస్తున్నారట, ఎందుకంటే?

Written By జె
Updated: సోమవారం, 11 అక్టోబరు 2021 (21:25 IST)
పోసాని క్రిష్ణమురళి ఈమధ్య పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్సలు చేయడం ఆ పార్టీ నేతలకు ఏ మాత్రం నచ్చకపోవడం ఈ మొత్తం సీన్ జరిగింది.
 
అసలు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వేదికగా పోసాని ప్రెస్ మీట్ పెట్టిన తరువాత ఆయన్ను అడ్డుకునేందుకు పవన్ ఫ్యాన్స్ ప్రయత్నించారు. ఇది కాస్త పెద్ద రచ్చ అయ్యింది. ఒక పంజాబీ అమ్మాయిని పవన్ కళ్యాణ్ వాడుకుని వదిలేశారని.. ఆమెకు కడుపు చేశారని.. 5 కోట్లు డబ్బులు కూడా ఇచ్చారని పోసాని చెప్పారు.
 
దీనిపై నాగబాబు, చిరంజీవి కూడా స్పందించాలని సవాల్ విసిరారు. ఎపిని అన్ని విధాలుగా జగన్ అభివృద్థి చేస్తుంటే ఎందుకు పవన్ కళ్యాణ్ విమర్సిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్సలు, ఆరోపణలు చేశారు. ఇది కాస్త పవర్ స్టార్ అభిమానులకు కోపం తెప్పించింది.
 
ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ సత్తెనపల్లిలో పోసానిపై ఫిర్యాదు చేశారు. పవన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిని వెంటనే అరెస్టు చేయాలని ఫిర్యాదులో పేర్కొంది. జనసైనికుల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో సత్తెనపల్లి పోలీసు స్టేషన్‌కు పోసాని విచారణకు రాబోతున్నారని తెలుస్తోంది. ఇదే జరిగితే జనసైనికులు ఏ విధంగా స్పందిస్తారన్నది ఆశక్తికరంగా మారుతోంది.

అన్నీ చూడండి

బాలికను వివస్త్రను చేసి పూజలు చేస్తే కోటీశ్వరులవుతారు: దొంగ బాబాల అఘాయిత్యం

భారీగా పడిపోయిన చికెన్ ధరలు, కారణం ఇదే

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార పీఠం ఎవరిది? ప్రధాని ఎవరు? సర్వే షాకింగ్ రిజల్ట్స్

గర్భిణీగా వున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్‌పై ఇనుప రాడ్‌తో దాడి.. ఎక్కడ?

ఎప్పట్లాగే మానవత్వం మరణించింది, మహిళా మృత కళేబరం నుంచి ఆభరణాలు వలుస్తున్న జనం, వీడియో

అన్నీ చూడండి

ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి

ఎంజీఎం కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో బ్రెస్ట్ కేన్సర్‌‍కు అధునాతన చికిత్స

హైబీపీ వున్నవారు కివీ పండ్లు తింటే?

ఈ వర్షాకాలంలో విజయవాడ ఆఫీసులు కంటి ఆరోగ్యంపై ఎక్కువగా ఎందుకు దృష్టి పెట్టాలి?

సిమ్స్‌లో సౌందర్య సంరక్షణ కోసం ఎస్తెటిక్ ఇన్‌స్టిట్యూట్‌

తర్వాతి కథనం
Show comments