పుష్ప-2లో ప్రియమణి... ఆయన కోసం రంగంలోకి..? (వీడియో)

సోమవారం, 1 ఆగస్టు 2022 (18:48 IST)
పుష్ప-2 సినిమా కోసం ప్రియమణిని రంగంలోకి దించనున్నారు. వచ్చేనెల నుంచి 'పుష్ప 2'ను సెట్స్‌పైకి తీసుకుని వెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల కోసం బాలీవుడ్ నుంచి మనోజ్ బాజ్ పాయ్‌నీ, కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతిని ఎంపిక చేసుకున్నట్టుగా ప్రచారం జరిగింది. 
 
విజయ్ సేతుపతి జోడీగా ప్రియమణిని ఎంపిక చేశారనేది తాజా సమాచారం. ఆ పాత్రకి కూడా ప్రాముఖ్యత ఉండటం వల్లనే ఆమెను తీసుకున్నట్టుగా టాక్ వస్తోంది. అప్పుడే దేవిశ్రీ ఈ సినిమాకి బాణీలు కట్టే పనిలో పడిపోయాడని అంటున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనుంది పుష్ప టీమ్. 
 
ఇకపోతే.. ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా కొనసాగిన ప్రియమణి, రీ ఎంట్రీలోను మంచి అవకాశాలనే అందుకుంటోంది. ఈ మధ్య వచ్చిన 'నారప్ప', ఇటీవల వచ్చిన 'విరాటపర్వం' సినిమాలోను కీలకమైన పాత్రనే పోషించింది.
 

అన్నీ చూడండి

నీటి హైసింత్ వల్ల ప్రభావితమైన నీటి వనరులు.. మహిళలకు జీవనోపాధి.. ఎలా?

తెలంగాణలో నో ఎబోలా.. విమానాశ్రయం, ఆస్పత్రుల్లో కట్టుదిట్టమైన నిఘా

కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోపురంపై పిడుగు.. తిరుమలలో భారీ వర్షాలు

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.. 20 ఏళ్ల యువకుడికి 20 జైలు శిక్ష

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

అన్నీ చూడండి

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments