తెలుగు చిత్ర పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు కల్పించింది. కోవిడ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిత్ర పరిశ్రమతో పాటు అనుబంధ వ్యవస్థలకు ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తూ మంగళవారం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.