Webdunia - Bharat's app for daily news and videos

Install App

అషూ రెడ్డిది ప్లాస్టిక్ సర్జరీ ఫేసా? అనుష్క డైలాగ్‌పై ట్రోల్స్ (video)

Written By సెల్వి
Updated: శనివారం, 28 మే 2022 (18:32 IST)
అషూ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై, సోషల్ మీడియాలో ఆమెకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా బిగ్ బాస్ 3 ఆఫర్ కొట్టేసింది. అంతేగాకుండా మరింత పాపులారిటీ పెంచేసుకుంది. తర్వాత బిగ్ బాస్ ఓటీటీలోకి అడుగుపెట్టింది.
 
ఇక ఫినాలె దగ్గరపడుతున్న సమయంలో అనూహ్యంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. అప్పటి నుంచి హాట్ హాట్ ఫోటోలకు పోజులిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఆమె చేసిన వీడియోపై నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
 
ఆమె బిగ్ బాస్ నాన్ స్టాప్ కంటెస్టెంట్ అజయ్‌‌తో కలిసి మిర్చి సినిమాలోని ఓ డైలాగ్ పై రీల్ చేసింది. "కాలం మారిపోయి పద్ధతులు మారాయి కానీ నాకు కనుక స్వయంవరం పెడితే ఎంత మంది రాజులు గుర్రాలు వేసుకుని వచ్చేవారో తెలుసా?" అనే అనుష్క డైలాగ్ చెబుతుంది.
 
ఈ డైలాగ్ విన్న అజయ్ ఆమె తలపై ఒక్కటిస్తాడు. ఈ వీడియోని తన ఇన్ స్టాలో షేర్ చేసిన అషూ మనసులోని మాటను కామెంట్ చేయండి అని క్యాప్షన్ ఇచ్చింది.
 
ఇక నెటిజన్లు రెచ్చిపోయి మరీ ఆమెను ట్రోల్ చేశారు. వారి మనసులోని మాటలను బయటపెడుతూ రకరకాలుగగా కామెంట్లు పెట్టారు. "నీ ప్లాస్టిక్ సర్జరీ, మేకప్ ఫేస్ కి అంత సీన్ లేదులే" అంటూ నెటిజన్లు దారుణంగా కామెంట్లు పెడుతున్నారు

 

అన్నీ చూడండి

మహిళలకు మరో శుభవార్త.. ఏసీ బస్సులలో సైతం మహిళలకు ఉచిత ప్రయాణం

మమతా బెనర్జీ మేనకోడలు అనుమానాస్పద మృతి? (Video)

నా భర్త నా మతాన్ని మార్చాడు... ఐదుగురు మహిళలతో ఏకకాలంలో సహజీవనం.. భార్య

ఛీఛీ.. దిగజారిపోతున్న కంటెంట్ క్రియేటర్లు, రైలులోని టాయిలెట్స్‌లో రీల్స్, వీడియో

ఇమ్రాన్ ఖాన్‌కు స్వేచ్ఛ కల్పించండి.. ఒంటరిగా నిర్బంధించవద్దు : ఇస్లామాబాద్ హైకోర్టు

అన్నీ చూడండి

గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి తీసుకుంటే?

మహిళలు - చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మా కావేరీ స్పెషాలిటీ ఆస్పత్రి

మధుమేహం వున్నవారు పిస్తా పప్పులు తినవచ్చా?

చెన్నై కుమరన్ ఆస్పత్రిలో 20 గంటల మారథాన్ ఆపరేషన్ విజయవంతం

ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments