Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏమి వండినా పక్కింటావిడ ఇచ్చింది అని చెప్తాను...

Written By సిహెచ్
Updated: శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (20:22 IST)
తండ్రి: ఏంట్రా సుధాకర్ భోజనం నిలబడి తింటున్నావ్?
కొడుకు: భార్య సంపాదిస్తుంటే కూర్చుని తింటున్నానని మీరు తిట్టారుగా... అందుకే నిలబడి తింటున్నాను.
 
2.
టీచర్: చింటూ... ఇలాంటి లెక్కలు చేస్తే మెదడు పదునెక్కుతుందని చెప్పానా... మరి ఎందుకు చేసుకురాలేదురా?
చింటూ: మెదడు పదునెక్కితే కోసుకుంటుందేమోనని భయపడి చేయలేదు టీచర్.
 
3.
లత: మీ ఆయన నువ్వు ఏం కూర చేసినా లొట్టలేసుకుని తినేస్తారంట... ఏంటి రహస్యం?
సుమ: ఏమీలేదు... నేను ఏమి వండినా పక్కింటావిడ ఇచ్చింది అని చెప్తాను. అంతే...

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Custard apples సీతాఫలాలు వచ్చాయి, తినేవారు తెలుసుకోవాల్సినవి

Almonds బాదం పప్పులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా?

చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...

మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

తర్వాతి కథనం
Show comments