మంగళవారం, 21 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Selvi
Last Updated :
మంగళవారం, 11 నవంబరు 2014 (17:54 IST)
ఆఫీసులో చాలా బాగా పని..?
"మా బాస్ నాకు ప్రమోషన్ ఇచ్చారు తెలుసా?" చెప్పాడు భర్త
"అవునా.. ఆఫీసులో చాలా బాగా పని చేస్తున్నట్టున్నారే?" అడిగింది భార్య
"కాదే.. ఆయన ఇంట్లో పని చేసినందుకే ప్రమోషన్ ఇచ్చాడే..!" అసలు విషయం చెప్పాడు భర్త బాధగా
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ప్రమాణ స్వీకారం చేస్తారని వైకాపా ప్రధాన కార్యదర్శుల్లో ఒకరు, వైకాపా సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. జూన్ 9వ తేదీ ఉదయం 9.38 గంటలకు విశాఖపట్టణం వేదికగా "వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను.." అంటూ రాజన్న బిడ్డ మరోమారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. ఈ నెల 13వ తేదీన జరిగిన ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన జరుగుతుందన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ 175 అసెంబ్లీ సీట్లకు గాను అత్యధిక సీట్లను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఫలితాల్లో తమ పార్టీకి 150కి పైగా సీట్లు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు.
పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు చివరి రోజుగా జూన్ 1వ తేదీ వరకు భారత ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్ను నిషేధించింది. ఆంధ్రప్రదేశ్లో మే 13న ఎన్నికలు పూర్తి కాగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్పై నిషేధం ఉన్నప్పటికీ కొన్ని సర్వే సంస్థలు రాష్ట్రంలో పోస్ట్ పోల్ సర్వేలు నిర్వహించాయి. తాజాగా రాయలసీమ ప్రాంతంలో ఓ ప్రైవేట్ సంస్థ పోస్ట్ పోల్ సర్వే ఫలితాలను విడుదల చేసి ఆశ్చర్యకరమైన ఫలితాలను వెల్లడించింది. ఈ ప్రాంతంలో అధికార వైఎస్సార్సీపీపై టీడీపీ కూటమి ఆధిక్యత కనబరుస్తున్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి.
ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్
తనకు తెలిసినంతవరకూ ఇప్పటిదాకా ఎన్నికల్లో ఒకవైపు భారీ పరాజయం చవిచూస్తున్నా తాము ఓడిపోతున్నామని అంగీకరించిన రాజకీయ నాయకులను ఇప్పటివరకూ చూడలేదన్నారు. నాలుగు రౌండ్లు లెక్కింపు పూర్తయిన తర్వాత ప్రత్యర్థికి భారీ మెజారిటీ వస్తూ కళ్లకు స్పష్టంగా కనిపిస్తున్నా కూడా చివరి రౌండు వరకూ వేచి చూడండి అంటుంటారు హహ్హహ్హ అంటూ నవ్వుతూ చెప్పారు ప్రశాంత్ కిషోర్. ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 175 సీట్లకి 175 గెలుస్తామని చెబుతున్నట్లుగానే రాహుల్ గాంధీ, అమిత్ షా కూడా చెబుతున్నారనీ, గత పదేళ్లుగా నాయకులు ఇలా చెబుతుండటాన్ని చూస్తూనే వున్నానన్నారు.
చీరకట్టులో స్పోర్ట్స్ బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)
వరంగల్ ఆంటీ చేసిన పనికి మగరాయుళ్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇంతకీ ఆ ఆంటీ ఏ తప్పు చేయలేదు. అయినప్పటికీ పురుషులు మాత్రం ఆమెను చూసి ఔరా అంటూ నోరెళ్లబెట్టారు. ఇంతకీ ఆ వరంగల్ ఆంటీ చేసిన పనేంటో ఓ సారి చూద్దాం. సాధారణంగా మహిళలు స్కూటీ లేదా, యాక్టివా లేదా గేర్లు లేని ద్విచక్రవాహనాలను నడుపుతుంటారు. గేర్లతో కూడిన, వారి వస్త్రాధారణకు అనువుగా లేని బైకులను నడపడం చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ, వరంగల్లో మాత్రం ఓ మహిళ చీరకట్టులో స్పోర్ట్స్బైకుపై రివ్వును రోడ్లపై దూసుకెళ్లి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో ఇపుడు నెట్టింట వైరల్గా మారింది. వరంగల్కు చెందిన ఆ యువతికి స్పోర్ట్స్ బైక్ నడపడమంటే అమితమైన ఇష్టం. ఇందుకోసం ఏకంగా జెట్టీ బైకర్ గర్ల్ పేరిట ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేస్తుంది. వివిధ రకాలైన దస్తులు ధరించి బైక్ నడిపిన వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంది. అయితే, ఎక్కడా కూడా తన మొహం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందుకోసం పక్కాగా హెల్మెట్లు ధరించి తీసిన వీడియోలను షేర్ చేస్తుంది. అందులోభాగంగానే తాజాగా చీరకట్టులో స్పోర్ట్స్బైకు నడిపిన వీడియోను షేర్ చేసింది.
ఛత్తీస్గఢ్లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. కవర్ధా ప్రాంతలో లోయలో వాహనం ఒకటి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. కబీర్ధామ్ జిల్లాలో ఓ లోయలో వాహనం పడిపోయింది. మృతుల్లో 14 మంది మహిళలు ఉన్నట్టు తెలుస్తుంది. బైగా ట్రైబల్ కమ్యూనిటికీ చెందిన 25 నుంచి 30 మంది బీడీ ఆకుల కోసం వెళ్లారు. ఆకులు ఏరిన తర్వాత వారిని ఎక్కించుకున్న ఓ వాహనం తిరిగి బయలుదేరింది. ఆ సమయంలో ఈ వాహనం ప్రమాదవశాత్తు లోయలోపడిపోవడంతో ఈ ఘోరం జరిగింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాహనంలో ప్రయాణిస్తున్న వారంతా కుయ్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. బైగా కమ్యూనిటీ ఎక్కువగా బీడీలను తయారు చేస్తుంది. బీడీ ఆకు కోసం వీరు అడవులకు వెళుతుంటారు. ఈ ఆకులు మార్చి నుంచి మే మధ్య వస్తాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
చింతచిగురు. ఈ చింత చిగురు మహిళ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆకుల రసం ప్లాస్మోడియం ఫాల్సిపరం పెరుగుదలను నిరోధిస్తుంది, తద్వారా అది మలేరియా నుండి రక్షిస్తుంది. చింతాకులు తీసుకుంటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చింతచిగురు శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. చింత ఆకులు కామెర్లు నయం చేయడానికి ఉపయోగిస్తారు. చింత ఆకుల్లో స్కర్వీని తగ్గించే అధిక ఆస్కార్బిక్ స్థాయి ఆమ్లం ఉంటుంది. చింత ఆకుల రసాన్ని గాయంపై పూస్తే అది త్వరగా నయం అవుతుంది. పాలిచ్చే తల్లి చింత ఆకుల రసం తీసుకుంటే తల్లి పాల నాణ్యత మెరుగుపడుతుంది. బహిష్టు నొప్పి నుండి చింతాకులు ఉపశమనాన్ని అందించగలవు.
శరీరంలో యూరిక్ యాసిడ్కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..
కొన్ని ఆరోగ్య పరిస్థితులు, ఆహారం అధిక స్థాయిలో యూరిక్ యాసిడ్కు కారణమవుతాయి. ఆల్కహాల్ను నివారించడం, కొన్ని ఆహారాలు, పానీయాలను పరిమితం చేయడం స్థాయిలను తగ్గించడంలో సహాయపడవచ్చు. యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్లను కలిగి ఉన్న ఆహారాన్ని జీర్ణం చేయడం వల్ల కలిగే సహజ వ్యర్థ ఉత్పత్తి. ప్యూరిన్లు కొన్ని ఆహారాలలో అధిక స్థాయిలో కనిపిస్తాయి. సాధారణంగా మూత్రపిండాలు.. మూత్రం ద్వారా యూరిక్ యాసిడ్ను ఫిల్టర్ చేస్తుంది.
ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట
రాత్రి భోజనం చేసిన తర్వాత ఈ పండ్లను తీసుకుంటే నిద్రలేమితో ఇబ్బంది పడాల్సి వుంటుందని వైద్యులు అంటున్నారు. పుచ్చకాయ లేదా సిట్రస్ పండ్లను రాత్రి నిద్రకు ఉపక్రమించేందుకు ముందు తీసుకున్నట్లైతే.. జీర్ణక్రియకు ఆటంకం తప్పదని వారు చెప్తున్నారు. ఈ పండ్లను తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది నిద్రకు అంతరాయం కలిగిస్తుంది.
ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ విశేషమైన విజయం
విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (AOI), కానూరు, అత్యంత సవాలుతో కూడిన ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IVతో ఇబ్బంది పడుతున్న 62 ఏళ్ల వ్యక్తికి విజయవంతంగా చికిత్సను చేసినట్లు వెల్లడించింది. బరువు తగ్గడం, గత ఆరు నెలలుగా తీవ్రమైన వెన్నునొప్పి వంటి సమస్యలతో అతను పలు హాస్పిటల్స్ తిరిగారు. ప్రారంభంలో ఇతర ఆసుపత్రులలో పరీక్షలు చేసినప్పుడు, అతని పొత్తికడుపులో పలు పెద్ద లింప్ నోడ్స్ ఉన్నాయని కనుగొనబడింది. క్షయవ్యాధి ప్రోటోకాల్ల క్రింద అతనికి చికిత్స చేశారు. అయినప్పటికీ, నిరంతర సమస్యల కారణంగా, డాక్టర్ సాయికృష్ణ కొల్లూరు వద్ద పరీక్ష చేయించుకోవటం కోసం విజయవాడలోని AOIకు వచ్చారు.
చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు
ఈరోజుల్లో చాలామందికి స్పూనులతో భోజనం చేయడం అలవాటుగా మారింది. కానీ స్పూన్లతో కాకుండా చేతులతో ఆహారం తినడం మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చేతితో భోజనం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. స్పూన్లకు బదులుగా చేతితో భోజనం చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎందుకంటే చేతిలో ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా వుంటుంది. చేతులతో ఆహారం తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. వేళ్ల కొనలతో పదార్థాలను కలిపినప్పుడు ఆహారం యొక్క ఉష్ణోగ్రతను గ్రహిస్తాయి. ఇది మీరు తినబోయే ఆహారం కోసం మెదడును సిద్ధం చేస్తుంది. ఆహారాన్ని చేతులతో తినడం వల్ల మంచి రుచి వస్తుంది.