గురువారం, 24 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (13:27 IST)
సంబంధిత వార్తలు
బియ్యం పిండి, ఆముదం ముఖానికి పట్టిస్తే..?
అన్నం వార్చిన నీటిని ముఖానికి పట్టిస్తే..?
దాల్చిన చెక్కతో ఫేస్ప్యాక్..?
కీరదోస మిశ్రమాన్ని కళ్ల కిందభాగంలో రాస్తే..?
చైనా మార్కెట్లో వీవో యూ1 పేరుతో స్మార్ట్ ఫోన్
పెరుగే కనబడడం లేదు..?
భర్త: పెరుగన్నం అన్నావు కదా.. మరి ఇందులో అసలు పెరుగే కనబడడం లేదు..?
భార్య: నసపెట్టకుండా తినండి.. హైదరాబాద్ బిర్యానీలో మీకు హైదరాబాద్ ఉంటదేంటి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపుడ్ జిల్లాలో ఓ వ్యక్తి పెళ్లయిన 15 రోజులకే... మరోమారు ముగ్గురు తల్లిని రెండో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య కేసు పెట్టడంతో ఈ విషయం బయటకు వచ్చింది. బాబుగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన మహిళకు గజల్పుర్ వాసి నవీన్తో ఫిబ్రవరి 16వ తేదీన వివాహం జరిగింది. పెళ్లయిన రెండు రోజులకే ముగ్గురు పిల్లలున్న హెడ్ కానిస్టేబుల్ నిర్మలతో నవీన్ వివాహేతర సంబంధం ఉన్నట్టు భార్యకు తెలిసింది. ఆ తర్వాత మార్చి ఒకటో తేదీన నవీన్కు నిర్మలతో రెండో పెళ్లి జరిగింది.
పాకిస్థాన్తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామాలో ఉగ్రవాదుల దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దాయాది దేశం పాకిస్థాన్తో ఉన్న సింధూ నదీ జలాల ఒప్పందం 1960ని రద్దు చేసింది. ఈ ఒప్పందం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది. అలాగే, అటారీలోని ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టు తక్షణమే మూసివేత. సరైన ధృవపత్రాలతో భారత్కు వచ్చినవాళ్లే మే ఒకటో తేదీలోపు తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించింది.
Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్
జమ్మూ అండ్ కాశ్మీర్లోని పహల్గామ్లో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ చివరి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నార్వాల్ తన భార్య హిమాన్షితో కలిసి పాకిస్తానీ పాటకు నృత్యం చేస్తున్నట్లు చూడవచ్చు. 18 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో కొత్తగా పెళ్లయిన ఈ జంట ఒక అందమైన దృశ్యం నెటిజన్లను కట్టిపారేసింది. ఈ జంట ఏప్రిల్ 16న వివాహం చేసుకున్నారు. ఇది వినయ్ నర్వాల్ చివరి వీడియోగా మిగిలిపోయింది.
Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దారుణమైన, నీచమైన ఉగ్రవాద చర్యను ఆధ్యాత్మిక గురువు-ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ బుధవారం ఖండించారు. ఉగ్రవాదులను, అటువంటి శక్తులను ఉక్కు హస్తంతో ఎదుర్కోవాల్సిన అవసరాన్ని కోరారు. పహల్గామ్లోని బైసరన్లో భారీగా ఆయుధాలు ధరించిన ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్న మెరుపుదాడిలో దారుణంగా మరణించిన పర్యాటకుల కుటుంబాలకు సద్గురు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి నేపథ్యంలో, పాకిస్థాన్ పౌరులు వెంటనే భారతదేశాన్ని విడిచిపోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా హెచ్చరించింది. పర్యాటకులైనా, ఇతర కారణాలతో భారత్లో ఉన్న పాక్ పౌరులైనా ఇప్పుడే వెళ్లిపోవాల్సిందే అని ప్రకటించింది. ఇకపై పాకిస్థాన్ పౌరులకు వీసాలు మంజూరు చేయబోవడం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు, ఇప్పటికే వీసాలు పొందినవారు కూడా ఇండియాలో ఉండడానికి వీలులేదని ఆదేశించింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అత్యవసరంగా నిర్వహించిన భద్రతాపై కేబినెట్ కమిటీ సమావేశంలో పలు కీలక, సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...
సబ్జా గింజలు. ఈ సబ్జా గింజలు వేసవిలో ప్రయోజనకరంగా ఉంటాయి, ఎందుకంటే వాటికి చల్లబరిచే గుణాలు ఉంటాయి. అవి శరీర వేడిని తగ్గించడానికి మరియు కడుపును ఉపశమనం చేయడానికి సహాయపడతాయి. ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.
ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?
కొన్ని సందర్భాల్లో, కొన్ని పండ్లు తిన్న తర్వాత నీరు త్రాగడం వల్ల అతిసారం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే కడుపులో పిహెచ్ బ్యాలెన్స్ ప్రభావితమవుతుంది. అందువల్ల ఈ క్రింద చెప్పుకోబోయే పండ్లను తిన్న వెంటనే మంచినీళ్లు తాగకుండా వుండాలి. పుచ్చకాయ నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, జీర్ణక్రియను గణనీయంగా ప్రభావితం చేస్తుంది కనుక వీటిని తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు. నారింజ, ద్రాక్షపండ్లు సహజంగా జ్యుసిగా ఉంటాయి, కనుక వీటిని తిన్నాక మళ్లీ నీరు తాగితే అధిక నీటితో కలిసి అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?
Ginger and Honey జీర్ణ మండలం సక్రమంగా పనిచేయడానికి అల్లం ఎంతగానో దోహదపడుతుంది. అందుకనే రకరకాల కూరలు వండేటప్పుడు అందులో అల్లం చేర్చి వాడతాం. అట్లే రకరకాల పిండి వంటల్లో అల్లం చేర్చి చేయడం వల్ల అజీర్ణం బాధ లేకుండా హాయిగా ఉంటుంది. అల్లం చేర్చిన మజ్జిగ తక్షణ శక్తినీ, ఉత్సాహాన్ని ఇస్తుంది. మినుముకీ అల్లానికీ జోడీ. తేలికగా జీర్ణం కాని మినుముల పిండి వంట గారెలోని, జీర్ణ రసాలు ఊరించే అల్లం పచ్చడితో తినడం వలన అజీర్ణం బాధ ఉండదు. కడుపులో వాయువు చేరి బాధించదు.
చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...
చేపల కూర ఆరోగ్య ప్రయోజనాలను కలిగి వుంది. చేపల్లోని పోషక విలువలు, చేపల పులుసులో వుపయోగించే సుగంధ ద్రవ్యాల కారణంగా చేపల కూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ చేపలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చేపలులోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బులు, స్ట్రోక్, ఇతర హృదయ సంబంధ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. చేపలు తింటుంటే అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. చేపల కూరలో ఉపయోగించే పసుపు వంటి కొన్ని సుగంధ ద్రవ్యాలు శోథ నిరోధక, రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి.
ఐపిఎల్ సీజన్ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి
క్రికెట్, ముఖ్యంగా ఐపిఎల్ వంటి వేగవంతమైన లీగ్లు, అత్యధిక పనితీరును కోరుతాయి. ఆటగాళ్లు తమ ఉత్తమ ప్రదర్శనను కొనసాగించడానికి బలం, ఓర్పుతో పాటుగా త్వరగా కోలుకోవడం అవసరం. కాలిఫోర్నియా బాదం వంటి సహజ ప్రోటీన్ వనరుతో సహా సరైన పోషకాహారం వారి ఆటను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పనితీరును సమర్ధించడానికి ఒక సరళమైన, సహజమైన మార్గం, కాలిఫోర్నియా బాదం పప్పులు. సహజ ప్రోటీన్తో నిండిన ఇవి కండరాల కోలుకోవడానికి సహాయపడతాయి. నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి, ఆటగాళ్లు తమ తదుపరి మ్యాచ్కు సిద్ధంగా ఉన్నారని నిర్ధారిస్తాయి.